స్థానిక వార్తలు

రెంజల్‌లో నీటి నాణ్యతపై అవగాహన

నిజామాబాద్ ప్రతినిథి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 20. నిజామాబాద్ : భూగర్భ జల శాఖ, నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం రెంజల్ మండల ఎంపీడీవో కార్యాలయంలో నీటి నాణ్యత అవగాహన ...

లయన్ క్లబ్స్ ఆఫ్ బోధన్ కు అవార్డుల పంట 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13. బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ లో జరిగిన నేత్ర రీజియన్ కాన్ఫరెన్స్లో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ వారు 300కు ...

గ్రామీణ ప్రాంతాల్లో ఐజీడీ సేవలు అభినందనీయం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 25. మండలం జాలాల్పూర్, జకోర్, అలాగే డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామాల్లో ఐజీడీ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ డెవలప్‌మెంట్) సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలజాత ...

లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయిలో కరాటే లో సత్తా చాటారు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో లిల్లీపుట్ పాఠశాలలోని విద్యార్థులు జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో ధ్రువ ప్రణయ్ గోల్డ్ ...

గుత్పా ఎత్తిపోతల నీటి విడుదల చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 23. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కొండూర్ శివారులో గల గుత్పా ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ...

అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు

 తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. జుక్కల్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన మహా పడిపూజలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  ...

హైదరాబాద్ ప్రజాభవన్ లో క్రిస్మస్ వేడుకల నిర్వహణ సమావేశం.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ హైదరాబాద్ . రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల నిర్వహణపై ప్రజాభవన్ లో సెలబ్రేషన్ కమిటీ సభ్యులు, మరియు అధికారులతో సమీక్షించడం జరిగినది. ...

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు

 నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 19. డిచ్పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జన్మదినాన్ని గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు పూలమాల తోటి సత్కరించి జై ...

చేప పిల్లలను చెరువులో విడుదల చేసిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 18. ఈరోజు నిజాంసాగర్ మండలం పెద్ద ఆరేపల్లి గ్రామంలోని రిజర్వాయర్ లో ప్రభుత్వం మత్స్యకారులకు 100% సబ్సిడీపై అందజేస్తున్న ఉచిత చేప పిల్లల ...

రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి  జై భారత్ న్యూస్ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎసెన్షియల్ ...

error: Content is protected !!