స్థానిక వార్తలు
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఐ
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:31 (షేక్ గౌస్) నందిపేట్: నందిపేట్ మండలంలోని ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తల్వేద, లక్కంపల్లి గ్రామాల ...
డిచ్పల్లి గ్రామంలో త్వరలో శ్రీరామనవమి ఉత్సవాలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:31 (గంగాధర్) డిచ్పల్లి ఖిల్లా గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించిన లగ్నపత్రిక ఈరోజు ముహూర్తం ఖరారు చేయబడినది ఇట్టి కార్యక్రమంలో ఆలయ ...
ముస్లిం సోదరులందరికీ ఈద్ ముభారక్ ( రంజాన్ పండుగ శుభాకాంక్షలు ) తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:31 ,(షేక్ గౌస్) రంజాన్ పండగ సందర్భంగా బాన్సువాడ పట్టణ ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం ...
జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభా భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ పండుగ
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 31 (షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లాలో ఈద్-ఉల్-ఫితర్ పండుగను భక్తి శ్రద్ధలతో, ముస్లింలు ఉత్సాహంగా జరుపుకోవడంతో జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభ సంతరించుకుంది. ...
నందిపేట లంక రజనిష్కు గౌరవ డాక్టరేట్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:29 ( షేక్ గౌస్) నందిపేట మండలానికి చెందిన లంక రజనిష్కు ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ...
తైబజార్ వేలంపాట వాయిదా
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-26 ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో వారాంతపు సంత తో పాటు ప్రతినిత్యం వసూలు చేసే తై బజార్ వేలంపాట మళ్లీ వాయిదా పడింది. ...
సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణించాలి — కామారెడ్డి జిల్లా కలెక్టర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 10: సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కామారెడ్డిజిల్లా కలెక్టర్ ఆశిష్ సoగ్వన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ...
ఘనంగా సావిత్రిబాయి పూలే 128 వర్ధంతి నిర్వహించిన అబ్బగోని అశోక్ గౌడ్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 10. మొట్ట మొదటి భారతీయ మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి బాయ్ పులే గారి వర్ధంతి సందర్భంగా నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంలో తన ...
బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆశన్న జీవన్ రెడ్డి బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7. బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎల్లమ్మ గుట్ట, నిజామాబాద్ నందు బి ఆర్ ఎస్ పార్టీ ఉద్యమ కారులు, బి ఆర్ ...
అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి. జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 27.(షేక్ గౌస్) శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు ప్రధాన శివాలయాల్లో విశేష పూజలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ...