స్థానిక వార్తలు
సిసిఐ కొనుగోలు కేంద్రాలు శుక్రవారం ప్రారంభం.
అకాల వర్షాల కారణంగా ముందుగానే ప్రారంభించవలసిన సిసిఐ కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించబడుతుంది.పి. రమ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి. కామారెడ్డి జిల్లా ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : వ్యవసాయ మార్కెట్ ...
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం,రైతులు ఆందోళన చెందవద్దు – కలెక్టర్
వర్ష సూచనలు ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని హితవు. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) తుపాను ప్రభావంతో జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన వరి ...
పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : బుధవారం రోజున ఆర్మూర్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవ సంతాప దినాల సందర్భముగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ...
పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో ఆర్మూర్ పట్టణంలో రక్తదాన శిబిరం
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని ఓ ...
తడిసిన ధాన్యం పరిశీలన– బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : (నవీన్ కుమార్) ధాన్యం తడిసిపోతున్నందున కేంద్రాల్లో కొనుగోళ్ల వేగం పెంచాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ ...
జిన్నింగ్ మిల్లు, అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ వి. విక్టర్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28: (నవీన్ కుమార్) మంగళవారం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ మద్నూర్ మండలంలో అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్ ...
ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలి–బోధన్ ఏసీపీ శ్రీనివాస్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బోధన్ పట్టణంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ స్వయంగా రక్తదానం చేసి ...
శివాలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు
కార్తీక మాసం మొదటి సోమవారం ఆలయంలో భక్తుల రద్దీ ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 : (నవీన్ కుమార్) కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో ఆర్మూర్ పట్టణంలోని ...
ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలి .ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన పౌష్టికాహారం గురించి ప్రతి ఇంట్లో అవగాహన కల్పించడమే పోషణ మాసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వ ...
మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి
నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్ ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయవలసిన బాధ్యత ...
















