స్థానిక వార్తలు

ఉద్యోగుల పక్షాన టీఎన్జీవోస్ పోరాటం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే : 21  ఆర్మూర్: TNGO’s Armoor | ఉద్యోగుల పక్షాన టీఎన్జీవోస్ నిరంతర పోరాటం చేస్తుందని జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ ...

నందిపేట కంఠం గ్రామంలో 24 ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 (షేక్ గౌస్) నందిపేట మండలంలోని కంఠం గ్రామంలో సోమవారం 24 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఏఎంసీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు శుభారంభం చేశారు. ...

ఘనంగా భగీరథ మహర్షి జయంతి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే 04 : శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమీకృత ...

నేటి నుండి మెండోరా మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:4  రెండు రెవెన్యూ బృందాల నియామకం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సదస్సులు అందుబాటులో హెల్ప్ డెస్క్, వెరిఫికేషన్ ...

బ్రిడ్జిపై వడ్ల కుప్పలు – ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాలా?

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే : 4 (షేక్ గౌస్) ఆలూరు నుండి ఆర్మూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలోని బ్రిడ్జిపై ఓ రైతు వడ్లను ఆరబోశాడు. వడ్ల కుప్పలతో పాటు ...

రెండవ టౌన్ ఎస్ఐగా సయ్యద్ ఇమ్రాన్.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:1 నగరంలోని రెండవ టౌన్ నూతన ఎస్ఐ గా సయ్యద్ ఇమ్రాన్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్ఐ యాసిర్ అరాఫత్ ...

మహనీయుల జయంతి వాల్ పోస్టర్లు ఆవిష్కరణ..

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:24 ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 30న బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో  మహనీయుల మహాత్మా ...

సీతారాముల స్వామి ఆలయ కమిటీ గా జంగం శాంతయ్య

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :23 రూరల్ కాన్స్టెన్సీ డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే చేతుల మీదుగా  ఏకగ్రీవంగా జంగం శాంతయ్య ను సీతారాముల స్వామి ఆలయ ...

నందిపేటలో ప్రారంభమైన రక్తదాన శిబిరం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20 ( షేక్ గౌస్) నందిపేట మండల కేంద్రంలోని శుఖిభవ హాస్పిటల్‌లో ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్స్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభమైంది. ఈ ...

ప్రశాంత్ రెడ్డి విమర్శలు అర్ధ రహితం: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 ( షేక్ గౌస్) భీంగల్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసిన విమర్శలు ...

error: Content is protected !!