క్రీడలు
జాతీయ స్థాయి వాలీబాల్ పోటిలకు ఎంపిక
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 20 : జిల్లాలోని మోపాల్ మండలం కంజర మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాల (బాలుర) కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్ది మనిష్ జాతీయ ...
స్విమ్మింగ్ లో రాష్ట్రస్థాయి పథకాలు సాధించిన వారికి సన్మానించినా పోలీస్ కమిషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 30 : మంగళవారం మాగ్పాల్ పోలీస్ స్టేషన్ యందు విధులు నిర్వహిస్తున్నటువంటి హరికృష్ణ పిసి పిల్లల అయినా మధి మోహన్ దుర్గ మరియు మధి ...
యస్జీఫ్ఐ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు క్యూరియస్ అకాడమీ క్రీడాకారులు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 27 : నిజామాబాద్ నగరంలోని క్యూరియస్ తైక్వాండో అకాడమీకి చెందిన ఇద్దరు క్రీడాకారులు యస్జీఫ్ఐ (SGFI) జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు.ఈ విషయాన్ని అకాడమీ ...
నిఖత్ జరీన్ క్రీడాకారులకు ఆదర్శం–డీజీపీ శివధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన నిఖత్ విజయం ఇతర క్రీడాకారులకు ఆదర్శమని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ ...
4వ సబ్ జూనియర్ & సీనియర్ నేషనల్ తైక్వాండో చాంపియన్షిప్ 2025 – సెలక్షన్ ట్రయల్స్
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : ఆదివారం – హైదరాబాద్ లోని కంబాట్ తైక్వాండో అకాడమీ లో రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుఱ్ఱం కృష్ణ, జెనరల్ సెక్రెటరీ మిర్ ...
వుషు స్పోర్ట్స్ తెలంగాణ అసోసియేషన్ జనరల్ బాడీ ఎన్నికలు(2025-29) ఏకగ్రీవం.
నిజామాబాద్ జై భారత్ జూలై 19 : వుషు స్పోర్ట్స్ తెలంగాణ అసోసియేషన్ జనరల్ బాడీ ఎన్నికలు శనివారం 2025-2029 ఏకగ్రీవంగ జరిగాయి. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్మోహన్ మాట్లాడుతూ మైనారిటీలో కానీ మెజారిటీలో ...
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్ కోచ్ గా మొహ్మద్ ఫరూఖ్ నియామకం
నిజామాబాద్ జై భారత్ జూలై 8 : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ యువజన క్రీడల శాఖ స్విమ్మింగ్ పూల్ కోచ్ గా మొహ్మద్ ఫారూఖ్ నియమితులయ్యారు. ఆయన హైదరాబాద్ లోని గచ్చిబౌలీ స్టేడియంలో స్విమ్మింగ్ ఈవెంట్లో ...













