రాజకీయాలు
నగరంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పాల్గొన్న అర్బన్ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : నిజామాబాద్ నగర అభివృద్ధి దిశగా మరో ముందడుగు! ఈ రోజు నగరంలోని పలు ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ...
విద్యార్థినిలతో బస్సుప్రయాణం చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : ఆర్టీసీ బస్సుల్లో రద్దీతో విద్యార్థినిలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యుడు పోచారం ...
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం.
కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా. ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. పోలీస్ అమరవీరుల దినోత్సవం లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక ...
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.
దీపావళి పండుగను బాంబులతో జాగ్రత్తగా ఉండి సంబరాలు జరుపుకోండి.రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులు సిలివేరు అనిల్. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 19 : చీకట్లను తొలగించి వెలుగును ...
బీసీల బంద్ కు మద్దతుగా పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18:బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో చేపట్టిన మానవహారం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల ...
1500 వందల సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులపై సంతకాలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యలను తీర్చుతున్న రూరల్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18 : నగరంలోని గూపన్ పల్లి బైపాస్ లో గల నిజామాబాద్ రూరల్ ...
ఎడపల్లి మండలం లో కొనసాగిన సంపూర్ణ బంద్…
నిజామాబాద్ జై భారత్ అక్టోబర్ 18 : జాన్కంపేట్ కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో బంద్ ప్రశాంతం గా కొనసాగుతుంది. బీసీ సంఘాల పిలుపు మేరకు 42% బీసీ రిజర్వేషన్ కొరకు విద్యాసంస్థలు ...
జూబ్లీహిల్స్ లో బిఆర్ఎస్ కార్యకర్తల ప్రచారం.
హైదరాబాద్ జై భారత్ అక్టోబర్ 18: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంతన్న గారి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ షేక్ పేట్ డివిజాన్ లో గల మారుతి నగర్ కాలనీ ...
నిజామాబాద్–కామారెడ్డి హైవేపై … జమాత్ ఎ ఇస్లామీ , ఎం.పి.జే అర్ధరాత్రి సహాయ కార్యక్రమం
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 29 : (షేక్ గౌస్) తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్–కామారెడ్డి జాతీయ రహదారిపై రాత్రి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ...
తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక.
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 24 : నిజామాబాద్ నగరంలో శనివారం తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల రాష్ట్ర కార్యకర్తల,నాయకుల సమావేశం నిర్వహించి రాష్ట్ర కమిటీని 21మంది తో ...
















