రాజకీయాలు

ప్రసన్నహరికృష్ణ, సాయన్న లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి..

నిజామాబాద్ ప్రతినిథి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 16. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఐక్యతే బీఎస్పీ లక్ష్యం…బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్.. రాష్ట్ర విధాన సభ కు ఎంపిక ...

గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ గారి 286వ జయంతి సందర్భంగా పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ  అబ్బ గోని అశోక్ గౌడ్ 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 15. గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి, అహింస వాది, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని భట్టాపూర్ లో ...

పిసిసి అధ్యక్షుడిని కలిసిన జిల్లా నాయకులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను RTA సభ్యుడు రాజా నరేందర్ గౌడ్, సేవాదళ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ ...

తెలంగాణ ముఖ్యమంత్రి  35 వేలు రూపాయలు బాకీ  కల్వకుంట్ల కవిత 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 12. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8న తలపెట్టనున్న మహిళ శంఖారావం సభ పోస్టర్లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల ...

పలు శుభకార్యాలకు పాల్గొన్న బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు  పోచారం శ్రీనివాస్ రెడ్డి 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 10. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో ఫిబ్రవరి 9 ఆదివారం రోజున  పలు శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ...

తెలంగాణ ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8. ఫిబ్రవరి నెలలో సమ్మెకు దిగడానికి టి జి ఎస్ ఆర్ టి సి జేఏసీ సిద్ధమవుతుంది. హైదరాబాదులోని బస్ భవన్  ఆపరేషన్ ...

భారతీయ జనతా పార్టీ విజయోత్సవ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8. మన దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా బీజేపీ నసురుళ్లబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో నసురుళ్లబాద్ ...

లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8. ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో జరిగే లక్షడప్పులు వేల గొంతుల కార్యక్రమం మందకృష్ణ మాదిగ అన్య కారణాల వల్ల వాయిదా ...

బీజేపీ విజయ సంబురాలు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8.(షేక్ గౌస్) నందిపేట, ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలిచిన సందర్భంగా నందిపేటలో పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం విజయ సంబరాలు ...

పట్టభద్రుల మద్దతు కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్పోర్స్ నరేందర్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8. ఆర్మూర్ పట్టణంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్పోర్స్ నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఓటు ...

error: Content is protected !!