స్థానిక వార్తలు
రైతు మహోత్సవం కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :20 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు మహోత్సవం కార్యక్రమం భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.ఇట్టి భారీ ఏర్పాట్లు ...
ప్రజలకు మెరుగైన సేవలందించాలి: మంత్రి జూపల్లి.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :16 ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు అధికారులు అంకిత భావంతో పనిచేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. బుధవారం జరిగిన జిల్లా స్థాయి ...
చంద్రశేఖర్ కాలనీ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:14 నగరంలో చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా వద్ద మన మహానీయులు భారతరత్న Dr. భీమ్ రావ్ అంబేద్కర్ గారి 134 జయంతి వేడుకలు ఘనంగా ...
హనుమాన్ శోభాయాత్ర బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ మరియు కమాండ్ కంట్రోల్ రూమ్ లోని CC కెమెరాల ద్వారా వీక్షించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:12 నేడు నిజామాబాద్ నగరం యందు హనుమాన్ శోభాయాత్ర నీలకంఠేశ్వర్ దేవాలయం నుండి RR చౌరస్తా వరకు గల ఏర్పాట్లను *నిజామాబాదు పోలీస్ కమీషనర్ ...
మతసామరస్యానికి ప్రతీకగా జమాఅత్-ఎ-ఇస్లామీ హింద్ ఈద్ మిలాప్ కార్యక్రమాలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:12 (షేక్ గౌస్) నిజామాబాద్ / ఆర్మూర్ / నందిపేట పవిత్ర రమజాన్ మాసానంతరం వచ్చిన ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకొని జమాఅత్-ఎ-ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ...
హనుమాన్ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహాణకై 1300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ కమీషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:11 నిజామాబాద్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిదిలోని ఈ నెల 12న నిర్వహించే హనుమాన్ జయంతి, శోభాయాత్ర అన్నదాన కార్యక్రమాలు ...
వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయాలని ఈరోజు నిజామాబాద్ నగరంలో ప్రతి మస్జిద్ ల లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 11 శుక్రవారం నమాజు తర్వాత ప్రతి ఒక్క మసీదులలో వక్ఫ్ బోర్డు నిరాసన వ్యక్తం చేయాలని. ముస్లిం పర్సనల్ లా కమిటీ ...
నిజామాబాద్ జిల్లా వాహనదారులకు పలు సూచనలు వెల్లడించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 6 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో కొందరు వాహనదారులు ఎలాంటి అనుమతులు లేకుండా, మరియు అర్హతలు ...
కంటం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:6 (షేక్ గౌస్) నందిపేట మండలంలోని కంటం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు ప్రారంభించారు.ఈ ...
రేషన్ షాప్ లో సన్నం బియ్యం పంపిణీ
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :1(ఆర్మూర్ గంగాధర్) నిజాంబాద్ జిల్లా కిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన గ్రామ అభివృద్ధి కమిటీ రేషన్ డీలర్లు సంయుక్త కాంగ్రెస్ కార్యకర్తలు ...