స్థానిక వార్తలు
మహిళా క్రీడాకారుల పట్టుదల, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : (నవీన్ కుమార్) నిజామాబాద్ రాష్ట్ర స్థాయి మహిళా వుశు లీగ్ 2025 – ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త అభినందనలు తెలియజేశారు.నిజామాబాద్ జిల్లా, ...
సంతోష్ నగర్ కాలనీలో సీతాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : నిజామాబాద్ నగరంలో 9వ డివిజ న్ సంతోష్ నగర్ కాలనీలో సీతాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి దీనిలో పాల్గొన్నముఖ్య అతిథిగా ...
పోలీస్ శాఖ ఆద్వర్యంలో సైకిల్ ర్యాలీ..ర్యాలీలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య..
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : నిజామాబాద్ పోలీస్ శాఖ ఆద్వర్యంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నగరంలోని పులాంగ్ చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్ వరకు సీపీ ...
సయ్యద్ ఆసిఫ్ ను పరామర్శించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : శుక్రవారం నాడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. గత వారం క్రితం రియాజ్ చేతిలో గాయ పడ్డ ...
అంగన్వాడీ కేంద్రాల్లో లోపాలు సహించం – మంత్రి సీతక్క హెచ్చరిక
సరుకుల సరఫరాలో అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవు చిన్నారుల హాజరు 90% లక్ష్యం డిసెంబర్ లోపు సౌకర్యాలన్నీ పూర్తి చేయాలి మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో స్పష్టం చేసిన ...
మద్యం షాపుల కేటాయింపులు. వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సూపరిటెండెంట్ మల్లారెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : నూతన మద్యం దుకాణాల లైసెన్సదారుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 23. తో ముగిసిందని ఎక్సైజ్ సూపరిటెండెంట్ మల్లారెడ్డి వెల్లడించారు.నిజామాబాద్ ...
ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై కలెక్టర్ సమీక్ష
కలెక్టర్ ను అభినందించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి . ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ...
పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం.
సంస్మరణ దినోత్సవంలో ఐ.జీ, కలెక్టర్, సీ.పీ. పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21: శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ అసువులు బాసిన ...
తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే లో అందరూ పాల్గొనాలి–కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపు
ఈనెల 25 తో ముగియనున్న సర్వే ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21: తెలంగాణా రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ ...
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ అక్టోబర్ 21 : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.దీపావళి పండుగ చీకట్లపై వెలుగుల విజయాన్ని సూచించే వేడుక.ఈ ...
















