స్థానిక వార్తలు
నగరం లో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : (నవీన్ కుమార్) బుధవారం ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవ ...
బల్దియా టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ సోదాల అలజడి.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : (నవీన్ కుమార్) నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్ల లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు ...
ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం – బస్ బోర్డుల గందరగోళంతో ప్రయాణికులు ఇబ్బంది
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 15 : (షేఖ్ గౌస్) జిల్లా కేంద్ర బస్టాండ్లో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. TS 17 Z ...
హిందూ–ముస్లిం ఐక్యతకు నందిపేట్ అద్భుత ఉదాహరణ.
నందిపేట్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 13 : (షేఖ్ గౌస్) నందిపేట్ గ్రామంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ముస్లిం సమాజ నాయకులు పాల్గొని మత ...
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి స్పెషల్ డ్రైవ్.
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 12 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన ...
సోయాబీన్ కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక నవంబర్ 11: (నవీన్ కుమార్) బోధన్ మండలం చిన్నమావంది గ్రామంలో ఏర్పాటు చేసిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ...
సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : భూభారతి రెవెన్యూ సదస్సులలో, అన్లైన్ ద్వారా వచ్చిన సాదాబైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ...
లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో భారతమాత భజన మండలి కార్యక్రమం
శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో భారతమాత భజన మండలి _ ఇందూర్ వారి ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం.. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో ...
వందేమాతరం ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తిని రగిలించింది–పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్:07 వందేమాతరం అనేపదం ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో దేశభక్తినిరగిలించిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోనిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి ...
ప్రజావాణికి 128 ఫిర్యాదులు,ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి–అదనపు కలెక్టర్ అంకిత్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ : 03 ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ...
















