స్థానిక వార్తలు
నిర్మల్ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు.
నిర్మల్ జై భారత్ జూన్:2 (నాని భోజన్న)తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కన్వీనర్ మరియు ప్రెసిడెంట్ సయ్యద్ హైదర్ ముందుగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ...
బీజేపీ తోనే సామాజిక తెలంగాణ సాధ్యం-ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
నిర్మల్ జై భారత్ జూన్:2(నాని భోజన్న) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ...
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ జూన్:1 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.భద్రతా ...
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముస్తాబైన పరేడ్ గ్రౌండ్
నిజామాబాద్ జై భారత్ జూన్:1 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను అన్ని విధాలుగా ముస్తాబు చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ...
వక్ఫ్ చట్టం రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు – జెఏసీ హెచ్చరిక
నిజామాబాద్ జై భారత్ జూన్:1(షేక్ గౌస్) ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల భాగంగా వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా ఆదివారం నాడు ...
వక్ఫ్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపు నిజామాబాద్ లో ముస్లింల నిరసన సభ
నిజామాబాద్ జై భారత్ మే:31 వక్ఫ్ సవరణ చట్టం–2025ను వ్యతిరేకిస్తూ అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్లో నిర్వహించిన నిరసన సభలో AIMIM శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ...
వక్ఫ్ భూముల అమ్మకానికి కేంద్రం కుట్ర: ముస్లిం మహిళా నేతలు
వక్ఫ్ రక్షణలో మేము సైతం” అంటూ నిజామాబాద్లో ముస్లిం మహిళల భారీ నిరసన సభ. నిజామాబాద్ జై భారత్ మే:28 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త వక్ఫ్ బిల్లుపై ముస్లిం మహిళలు తీవ్ర ...
వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వం
నిజామాబాద్ జై భారత్ మే :27 వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిజామాబాద్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు.నగరంలోని నెహ్రూ పార్క్ నుంచి అర్సపల్లి ...
మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ.
నిజామాబాద్ జై భారత్ మే:24 ( షేక్ గౌస్) వానాకాలంలో సంభవించే అజమాయిషీ, వరదలు, రవాణా ఇబ్బందుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్, ...
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరిండెంట్
నిజామాబాద్ జై భారత్ మే: 23 నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరిండెంట్ బాధ్యతలు తీసుకున్న చింతల దశరథం శుక్రవారం రోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, ...