స్థానిక వార్తలు

బీర్పూర్ గ్రామంలో ఎక్స్ జడ్పిటిసి ఆర్థిక సాయం అందజేత

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. బీర్కూర్ గ్రామంలో ఓ ముస్లిం సోదరుడి   ఫయాజ్  కుమార్తె  యొక్క  ఒళ్ళు ప్రమాదవశత్తు కాలడం వలన ఎక్స్  జడ్పీటీసీ సతీష్  5000 ...

పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా డబుల్ బెడ్ రూమ్ ల చెక్కుల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం బీర్కూర్ గ్రామం 12 డబుల్ బెడ్ రూం ఇళ్ళకు మంజూరు అయిన 18 లక్షలు మరియు ...

హార్ట్ సర్జరీ కోసం 2.50 లక్షల ఎల్ఓసి అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన కే.సౌందర్య గుండె సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్నది.చికిత్స చేయించుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా ఎమ్మెల్యే ...

రాజారాం దుబ్బ బుడగ జంగం కాలనిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 15. బాన్సువాడ పట్టణం రాజారాం దుబ్బ బుడగ జంగం కాలనిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ ...

బాల్కొండ తహసీల్దార్ కార్యాలయం ముందు సిబ్బంది నిరసన

 నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12.  ఇటీవల  వికారాబాద్ జిల్లా లో కలెక్టర్, ప్రతిక్ జైన్ పై అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ మరియు రెవిన్యూ సిబ్బందిపై సోమవారం వికారాబాద్ ...

సియాసత్ సీనియర్ జర్నలిస్టుకు రాష్ట్రస్థాయి అవార్డు..

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ కామారెడ్డి నిజామాబాద్ సియాసత్ ఉర్దూదినపత్రిక బ్యూరో మహమ్మద్ జావిద్ అలీ హైదరాబాదులో రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ జన్మదినం ...

తిరుమల దేవస్థానం బోర్డ్ మెంబర్ గా నన్నూరి నరసింహారెడ్డి.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 10.ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోతిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గాభాద్యతలు స్వీకరించిన నన్నూరి నర్సిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన సంధ్య ...

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఎల్వోసీ అందజేసిన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాకేష్ షేట్కార్

  పిట్లం మండలం పెద్ద రాంపురం గ్రామానికి చెందిన  కొండారెడ్డి భార్య అయిన అంశవ్వా కి బ్రెన్ అత్యవసర చికిత్స నిమిత్తం జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అదేశల మేరకు సీఎం ...

డిచ్ పల్లి మండలం రాంపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 5 నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చేతుల మీదుగా డిచ్ పల్లి మండలం రాంపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ...

*బహుజన వర్తమానం” గొప్ప పుస్తకం బహుమాన కార్యక్రమం* 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ వర్తమాన బహుజన శ్రామిక రాజకీయ అవగాహనతో రచయిత దండి వెంకట్ ఇటీవల రాసిన “బహుజన వర్తమానం” పుస్తకం ముంబై నుంచి విచ్చేసిన ఆలిండియా అంబేడ్కర్ సంఘం ...

error: Content is protected !!