స్థానిక వార్తలు

నిజామాబాద్ నగరంలో ఘనంగా ఎన్టీఆర్ 29వ వర్ధంతి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18. నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీటీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. నగరంలో ...

ఆర్మూర్ లో ఘనంగా భీమాకోరేగావ్ శౌర్య దివాస్ వేడుకలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్  జనవరి 1. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మాలల హక్కుల కోసం నిరంతరం భీమా కోరేగావ్‌ మహర్ యుద్ధ వీరుల స్ఫూర్తితో పోరాడుదామని మాల సంఘాల జేఏసీ ...

నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుకు ఆర్థిక సాయం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ పురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోజర్నలిస్టుకు ఆర్థిక సహాయాన్ని నవనాతపురం ప్రెస్ అధ్యక్షులు మంచిర్యాల నరేందర్ అందజేశారు . పట్టణంలోని ...

బాల్కొండ మండలంలో సీఎం అర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 25. ఈరోజు బాల్కొండ మండల కేంద్రంలో CMRF చేకు పంపిణి మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు బాల్కొండ ...

అంత్యక్రియల్లో పాల్గొన్న బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. బాన్సువాడ మాజీ సర్పంచ్ దివంగత శ్రీ కొర్ల సంగా రెడ్డి  కూతురు  కంచర్ల లక్ష్మి, మనుమడు  కంచర్ల అక్షయ్ రెడ్డి గార్ల ...

పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా K.T.R కాలనీలో సదస్సు నిర్వహించిన M.R.O భగవాన్ రెడ్డి ,c.i పెండ్యాల దేవేందర్ 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్.మహబూబాబాద్ జిల్లా కేంద్రం 17వ వార్డు K.T.R కాలనీలో MRPS జాతీయ కార్యదర్శి కోండ్ర ఎల్లయ్య  ఆధ్వర్యంలో పౌర హక్కుల సదస్సులు నిర్వహించిన M.R.O భగవన్ ...

బాల్కొండ మండల కేంద్రంలో DSP మండల కమిటీ ఆధ్వర్యంలో వన్నెల్ బీ x రోడ్ వద్ద ధర్మ సమాజ్ పార్టీ – ధర్నా  నిర్వహించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 29. బాల్కొండ మండల అధ్యక్షులు నిశాంత్ మహారాజ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 90% పైన పేద, మధ్యతరగతి వర్గాలైన BC,SC,ST & ...

రోడ్డు పై అక్రమ కట్టడాలు కాలనీవాసులకు ఇబ్బందులు   

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 28. మెదక్ జిల్లా చేగుంట లో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ జి ఓ కాలనీవాసులకు ఉన్న రోడ్డును దౌర్జన్యంగా కబ్జా చేసి ...

మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డిగారి సహకారంతో CMRF చెక్కులు పంపిణి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఈరోజు నాగపూర్ గ్రామంలో మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో ముగ్గురు లబ్ధిదారులు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు ...

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ గారికి వినతి పత్రం అందజేత.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 22.  వ్యవసాయ మార్కెట్ కమిటీ పిట్లం పరిధిలో ఉన్న మహమ్మద్ నగర్ మండలంలో 50,000 MTS నాబార్డ్ గోదాం మరియు వ్యవసాయ మార్కెటింగ్ ...

error: Content is protected !!