స్థానిక వార్తలు

రంజాన్ మాసం ప్రారంభం – భక్తి శ్రద్ధలతో మొదటి రోజా పూర్తి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 2. పవిత్ర రంజాన్ మాసం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. శనివారం సాయంత్రం చంద్ర దర్శనంతో మత పెద్దలు రంజాన్ ప్రారంభాన్ని ప్రకటించారు.శనివారం రాత్రి ...

ఆరోగ్య, విద్యా రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్.    

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 28. (షేఖ్ గౌస్) అకస్మిక తనిఖీలతో మండల అధికారులలో వణుకు. మాక్లూర్ పీహెచ్‌సీ, గురుకుల పాఠశాల తనిఖీ. నిజామాబాద్ జిల్లాలో ,విద్యా , ...

రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక దృష్టి పెట్టాలి :కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 25. రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మంగళవారం ...

శబ్-ఎ-బరాత్‌ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 12. రాబోయే శబ్-ఎ-బరాత్‌ జగ్నే కి రా త్రి సందర్భంగా ముస్లిం భక్తులు తమ పూర్వీకుల సమాధులను సందర్శించి వారి కోసం ప్రత్యేక దువాలు ...

ఆశ వార్కర్ న్యాయం కోసం సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8. సాలూరు మండలంలో ఆశ వర్కర్ గా పనిచేస్తున్న ఓ మహిళ తన ఆవేదన వ్యక్తం చేస్తూ సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు ...

పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 లో జిల్లాకు 26 పతకాలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 4. పతకాలు సాధించిన పోలీసులను అభినందించిన ఇంచార్జ్ కమిషనర్ సింధు శర్మ.  తెలంగాణ రాష్ట్ర 3వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 కరీంనగర్ ...

జెసిఐ ఇండియా అలుమ్ని క్లబ్ జోన్ 12 వైస్ చైర్మన్ గా నిజామాబాద్ నగరానికి చెందిన జిల్కార్ విజయానంద్ నియమితులయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. సోమవారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించిన జెసిఐ ఇండియా అలుమ్ని క్లబ్ జోన్ 12 సమావేశంలో విజయానంద్ వైస్ చైర్మెన్ గా ...

పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినందుకు పాలాభిషేకం చేసిన మల్లారం గ్రామస్తులు. 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 27. నందిపేట మండలంలోని మల్లారం గ్రామంలో 26 జనవరి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ...

బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 26. బాల్కొండ మండల కేంద్రం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఎగురావేసిన బి అర్ ఎస్ ...

నందిపేట్ మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జనవరి 26.నందిపేట్_డొంకేశ్వర్ మండలలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం వివిధ శాఖల కార్యాలయాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, శుభాకాంక్షలు తెలుపుకున్నారు.తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ...

error: Content is protected !!