స్థానిక వార్తలు
నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా పోతరాజు సాయి చైతన్య
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 10. నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా పోతరాజు సాయి చైతన్య, ఐపీఎస్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ...
సుభాష్ నగర్ రామాలయంలో ‘తిరు’ కళ్యాణం వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9. నిజామాబాద్ జిల్లా కేంద్రం సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో మాస కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఛైర్ పర్సన్ సరళ మహేందర్ ...
ఈరోజే సిపి బాధ్యతల స్వీకరణ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నట్టు కమిషనరేట్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు ...
సంకట విమోచన హనుమాన్ మందిర్’ వినాయక్ నగర్ సభ్యుల విరాళం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8. మాలాంటి వాళ్ళకై మానవతావాదులు మరింత మంది ముందుకు రావాలి-స్నేహ సొసైటీ శనివారం రోజు స్థానిక మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ...
బౌద్ధ ప్రార్థనా కేంద్రంలో బ్రాహ్మణుల నియామకానికి నిరసన తెలిపిన బుద్ధిస్ట్ సొసైటీ.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8.(షేక్ గౌస్) బిహార్ రాష్ట్రంలోని గయా మహాబోధి దేవాలయాన్ని బౌద్ధుల స్థానంలో బ్రాహ్మణులు నిర్వహిస్తున్నారనే కారణంగా బౌద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా నిరసన ...
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక 8.(షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ...
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు ప్రయాణించాలి.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7. మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ముందుకు రావాలని ప్రతిభను కనబడుచాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత తెలిపారు. ఈరోజు ...
ఒంటరి మహిళల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం చేయాలి. బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్. – సబ్బని లత
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. దేశంలో ప్రతిగ్రామంలో 200 నుండి 300 మంది ఒంటరి మహిళలు అనేక ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నారని వారి సంక్షేమం కోసం ...
మున్సిపల్ జవాన్ నీ నిలదీసిన 12 వ వార్డు స్థానికులు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. ఈరోజు నగరంలో 12వ వార్డులో జవాన్ ఇర్ఫాన్ ను స్థానికులు మురికి కాలువలు శుభ్రపరచమని తెలుపగా ఆడవారు అని చూడకుండా సైతం ...
తాగునీటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. ….అధికారులను ఆదేశంచిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 5.(షేక్ గౌస్) వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికతో రెడీగా వుండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం ...