స్థానిక వార్తలు
బ్యాలెట్ ముద్రణలో గోప్యత పాటించాలి-సాఫ్ట్ కాపీలను వెంటనే తొలగించాలి.
కలెక్టర్ ఇలా త్రిపాఠి -అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్-ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 4 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల ముద్రణలో అత్యంత ...
నిజామాబాద్ RTC బస్టాండ్లో బస్ పాస్ కౌంటర్ మార్పు… నోటీసు లేక ప్రయాణికులకు ఇబ్బందులు.
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 08 : (షేఖ్ గౌస్) నిజామాబాద్ RTC బస్టాండ్లో బస్ పాస్లు ఇచ్చే కౌంటర్ స్థానాన్ని అధికారులు ఇటీవల మార్చారు. అయితే ఈ మార్పు విషయమై ...
పార్కు స్థలాన్ని ఆక్రమించాలని కొందరుప్రైవేటు వ్యక్తుల కన్ను
ఏకశీల నగర్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05: (నవీన్ కుమార్) సోమవారం ఏకశిల నగర్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ కార్యదర్శి ...
నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీ గా గుర్తించాలి-నుడా చైర్మన్ కేశవ్ వేణు
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05 : నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే స్మార్ట్ సిటీ గా మార్చాలని దానికోసం పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చొరవ తీసుకోవాలని,పార్టీలకతీతంగా పూర్తిగా ...
సావిత్రిబాయి పూలేకు ఘన నివాళ్లు
జై భారత్ దినపత్రిక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 03 :(నవీన్ కుమార్) నిజామాబాద్ నగరంలోనీ వినాయక్ నగర్ లో మహనీయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా వారి విగ్రహంకు ...
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్
పోస్టర్లను విడుదల చేసిన సిపి డిటిసి జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : నిజామాబాద్ లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. ...
నూతన సంవత్సరంలో జిల్లా మరింత పురోగతి సాధించాలి–అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : (నవీన్ కుమార్) నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ...
ఈద్గాహ్ ఖదీమ్లో కొత్త మెహ్రాబ్ ప్రారంభం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 30 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మస్జిద్ ఏ కచియాన్ వెనుక ప్రాంతంలో గల పాత యిదా్ లో కొత్తగా నిర్మించిన మెహ్రాబ్ ను ...
నిజామాబాద్ కలెక్టరెట్ వద్ద TUWJ (H-143) నిరసన
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : రెండు కార్డుల విధానాన్ని రద్దు చేయాలని 252 జిఓ ను సవరించాలని డిమాండ్ చేస్తూ TUWJ H-143 యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ...
జీవో 252 ను వ్యతిరేకిస్తున్నాం–అక్రెడిటేషన్ కార్డులివ్వాలి డెస్క్ జర్నలిస్టులకు
నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : తమకు పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డెస్క్ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.రాష్ట్ర ప్రభుత్వం ...
















