స్థానిక వార్తలు

రెండవ టౌన్ ఎస్ఐ గా సయ్యద్ ముజాహిద్.

నిజామాబాద్ జై భారత్ జూలై 17: నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ ఎస్ఐ గా సయ్యద్ ముజాహిద్ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఎస్ గా  పనిచేసిన సయ్యద్ ఇమ్రాన్ నేరేడి గోండ పోలీస్ స్టేషన్ ...

టిఎంఆర్పిఎస్ మండల కమిటీ ఎన్నిక

డిచ్పల్లి జై భారత్ జూలై 8:(ఆర్మూర్ గంగాధర్) TMRPS వ్యవస్థాపకులు అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నూతన కమిటీ నూతన నిర్మాణం జరుగుతుంది ఈరోజు డిచ్పల్లి s. ...

ఏ.ఎస్సైలుగా ప్రమోషన్ పొందిన వారిని అభినందించిన పోలీసు కమిషనర్

నిజామాబాద్ జై భారత్ జూలై 8 : తెలంగాణ రాష్ట్ర డిజిపి  ఆదేశానుసారనంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో  హెడ్ కానిస్టేబుల్ నుండి ఏ.ఎస్ఐ లుగా  ప్రమోషన్ పొంది మంగళవారం నిజామాబాద్ పోలీస్ ...

పోలీస్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎస్.ఐలు

నిజామాబాద్ జై భారత్ జూలై 8: మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు వరిధిలోని మొదటి సారి పోలీస్ స్టేషన్ ఎస్.ఐలు గా బాధ్యతలు చేపట్టిన   నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ ను ...

నిజామాబాద్‌ లో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్.రోడ్ల పై ఉన్న వస్తువులను తొలగించిన ట్రాఫిక్ అధికారులు.

నిజామాబాద్ జై భారత్ జూలై 3: నిజామాబాద్ పట్టణంలో రోడ్లపై ఏర్పడుతున్న అడ్డంకులు తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.గురువారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలీ, సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ...

ఆర్మూర్ ట్రెజరీ ఏ.టి.ఓ.గా ముహమ్మద్ తాజొద్దీన్ బాధ్యతలు స్వీకరణ

ఆర్మూర్ జై భారత్ జూలై 1: (షేక్ గౌస్) ఆర్మూర్ సబ్ డివిజన్ ట్రెజరీ కార్యాలయంలో ముహమ్మద్ తాజొద్దీన్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ (ఏ.టి.ఓ.)గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ...

RTC సేవలకు గౌరవం — ముగ్గురు ఉద్యోగులకు ఘన సన్మానం

నిజామాబాద్ జై భారత్ జూన్ 30 : (షేక్ గౌస్)  నిజామాబాద్ RTC డిపోలో సుదీర్ఘకాలం సేవలందించిన ముగ్గురు ఉద్యోగులు — మొహమ్మద్ నసీరుద్దీన్, ఎన్. లక్ష్మణ్ గౌడ్, టీ. నాగేశ్వర్‌లు సోమవారం ...

పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోళ్ళు కార్యాక్రమం

నిజామాబాద్ జై భారత్ జూన్ 30 : ముగ్పాల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా 34 సంవత్సరాలు సర్వీస్ చేసిన  కే.పోచయ్య కు సోమవారం పదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ ...

నగరంలో ఇందిరమ్మ ఇండ్ల కు శ్రీకారం 

నిజామాబాద్ జై భారత్ జూన్ 26: నిజామాబాద్ నగరంలో గురువారం చంద్రశేఖర్ కాలనీలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ నూరుద్దీన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల కు ముగ్గు వేయడం జరిగింది. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల ...

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి – జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జై భారత్ జూన్ 23: (షేక్ గౌస్) ప్రజా సమస్యలను దగ్గరనుండి తెలుసుకుని, వాటికి వేగంగా పరిష్కారం చూపడమే ప్రజావాణి కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. దూర ...

12314 Next
error: Content is protected !!