జీవనశైలి

కెసిఆర్ ప్రభుత్వ సహకారంతో వాణిజ్య పంటలను సాగు చేస్తున్నాను

కామారెడ్డి జై భారత్ జూన్:4 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో దళిత రైతు వాణిజ్య పంటలను సాగుచేస్తూ అధిక లాభాలను పొందుతున్నాడు. ఈ విషయమై ఉమ్మడి సదాశివ ...

ఆర్మూర్ గాంధీ అబుల్ హసన్‌కు సత్కారం.

ఆర్మూర్ జై భారత్ జూన్:4 ( షేక్ గౌస్) ఆర్మూర్‌కు చెందిన ప్రముఖ ప్రజాసేవకుడు అబుల్ హసన్ అలియాస్ ఆర్మూర్ గాంధీ కు నిజామాబాద్‌ లోని ఫూలాంగ్ ప్రాంతంలోని అల్మాస్ గెస్ట్ హౌస్‌లో హెల్ప్ ...

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్న స్నేహితులు నిజామాబాద్ జై భారత్ జూన్:1 సెయింట్ జాన్స్ హై స్కూల్ 1991-1992 పదవ తరగతి విద్యార్థులు 33 సంవత్సరాల తర్వాత స్నేహితులు వారి కుటుంబంతో కలిసి ...

నిజామాబాద్ కలూరు చెరువులో ‘వుమెన్ ఫర్ ట్రీస్’ కార్యక్రమానికి శ్రీకారం.

నిజామాబాద్ జై భారత్ మే:23 నగర పర్యావరణ పరిరక్షణలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు “వుమెన్ ఫర్ ట్రీస్” కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఎస్. దిలీప్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...

సాయిబాబాకు ఎస్సీ ఎస్టీ బీసీల జోహార్లు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ మేడిపల్లి నవంబర్ 5:  ఇటీవల అమరుడైన హక్కుల ప్రదాత దివంగత జీ.ఎన్ సాయిబాబాకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఘనంగా నివాళి అర్పించారు. మంగళవారం మధ్యాహ్నం ...

PSSM నవనాథపురం కమిటీ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో  ధ్యాన జ్ఞాన కార్యక్రమం

బాల్కొండ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 3 .జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ గారి జన్మదిన నవంబర్ 11 సందర్భంగా PSSM నవనాథపురం కమిటీ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో 11 ...

error: Content is protected !!