ఆరోగ్యం
క్యాన్సర్ పట్ల అవగాహన చేయడం అభినందనీయం–పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ జూలై 18 : ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ను నివారించవచ్చని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS అన్నారు.శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందు క్యాన్సర్ హాస్పటల్ ...
పొగాకు నియంత్రణే ఆరోగ్య భారతం – అవగాహన ర్యాలీ & సదస్సు
నిజామాబాద్ జై భారత్ మే:31 (షేక్ గౌస్ )ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (World No Tobacco Day) సందర్భంగా శనివారం నగరంలోని మాలపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం లో జిల్లా వైద్య ...
రక్తదానం చేసి ప్రాణదాతలు కండి -డీఈవో ఆశోక్
నిజామాబాద్ జై భారత్ మే :29 స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కోటగల్లి లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదన శిబిరానికి ముఖ్య అతిధులుగా హాజరైన జిల్లా విద్యాశాఖ ...
నిజామాబాద్ వెల్నెస్ సెంటర్లో మందుల తీవ్ర కొరత.
నెల రోజులుగా బీపీ మాత్రలు లేవు – రోగులు ఆవేదన నిజామాబాద్ జై భారత్ మే:27 (షేక్ గౌస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు ...
సగం మందులు ఇవ్వనంటున్న మెడికోవర్ హాస్పిటల్. ప్రైవేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
నిజామాబాద్ జై భారత్ మే:24 (షేక్ గౌస్) ప్రజాసేవ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాపార ధోరణిని అవలంబిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్లోని మెడికోవర్ హాస్పిటల్ ఫార్మసీలో ఒక రోగికి ...
మే 21 నుంచి 28 వరకు ప్రత్యేక టీకా శిబిరాలు డ్రాప్ అవుట్ పిల్లలకు క్యాచప్ క్యాంపెయిన్ – డీఎంహెచ్ఓ డా. రాజశ్రీ
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:21 మే 21: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మే 21 నుంచి 28వ తేదీ వరకు “క్యాచప్ క్యాంపెయిన్” పేరుతో వ్యాధి ...
బస్తీ దవాఖానాలో జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఉన్న బస్తీ దవఖానాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ...
క్యాన్సర్ తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం – డాక్టర్ సోమ శ్రీకాంత్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7.(షేక్ గౌస్) క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదని, మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ...
త్వరలోనే గ్రామీణ ప్రాంత ప్రజలకి ఆరోగ్య వైద్య సేవలు-ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
నిజామాబాదు జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది అని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ...
జన ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు ఎంతో మేలు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7. జన ఔషధి కేంద్రాల గురించి తగు ప్రచారం చేయండి డాక్టర్లను కోరిన ఎంపీ అర్వింద్. జన ఔషధి కేంద్రాల ద్వారా ...