దర్యాప్తు

ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడం పట్ల ఆగ్రహం. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టీకరణ. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం. జై భారత్ దినపత్రిక ఆర్మూర్ జనవరి 08 : ...

ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి.

భూభారతి,ఎస్.ఐ.ఆర్ అమలు తీరుపై అధి కారులతో సమీక్ష,భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతం చేయాలి–కలెక్టర్ ఆదేశం. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : (నవీన్ కుమార్) భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని ...

పట్టాల పైకి వరద . నిలిచిన పలు రైళ్లు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. ...

తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు.

తెలంగాణ  రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉంది. మొంథా తుఫాన్ బలహీనపడి తెలంగాణ వైపు పయనిస్తోంది. భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మంకు 110 ...

సిద్ధాపూర్ రిజర్వాయర్ ను సందర్శించిన కలెక్టర్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఎలాంటి సాగు నీటి సౌకర్యం ...

అంబులెన్స్ రాకపోకలకు  దారి విడిచి గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి

మండపానికి ప్రక్క నుండి అంబులెన్స్లు మరియు సామాన్య ప్రజానీకం వెళ్లడానికి దారి విడువవలెను. నేడు ఖలీల్ వాడి లోని రవితేజ గణేష్ మండపనికి ఇరువైపులా దారి ఏర్పాటు.. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు ...

అవినీతి అక్రమాలపై ఆర్టిఐ తో పోరాటం చేస్తాం సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ

డిచ్పల్లి జై భారత్ ఆగస్టు 21 : (కట్ట నరేష్ నాయక్ ) నిజామాబాద్ రూరల్ మండలం డిచ్ పల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారికి సమాచార హక్కు చట్టం ...

నిజాంసాగర్ ప్రాజెక్టు 7 గేట్ల ఎత్తివేత.

నిజాంసాగర్ జై భారత్ ఆగస్టు 18: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో సోమవారం ఉదయం 2 గంటలకు 7 వరద గేట్ల ద్వారా 58,500 క్యూసెక్కుల వరద నీటిని మంజీరా ...

శ్రీరామ్ సాగర్ కు పోటెత్తిన వరద.

పోచంపాడు జై భారత్ ఆగస్టు 16 :ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ కు భారీగా వరద పోటెత్తింది. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 56,428 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. 9గంటల ...

నందిపేటలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ. శాఖల పనితీరుపై దృష్టి— యంత్రాంగం అలర్ట్‌

నందిపేట్ జై భారత్  ఆగస్టు 12 : (షేక్ గౌస్) జిల్లా కలెక్టర్‌ టి. వినయ్‌ కృష్ణారెడ్డి మంగళవారం నందిపేట మండలం లోని పలు కార్యలయల కు ఆకస్మికంగా వేళ్లి, వివిధ శాఖల ...