దర్యాప్తు

6వ టౌన్ పోలీస్ స్టేషను పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:14 నేడు సాయంత్రం  నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి సాయి చైతన్య, ఐ.పి.యస్.,  6వ టౌన్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించడం జరిగింది. ఈ ...

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు వినతి

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 22 ( షేక్ గౌస్) నిజామాబాద్: బోధన్ మండలం భవానిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అగ్రవర్ణ వర్గాలు అడ్డంకులు కలిగిస్తున్నాయని ...

ఎడపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక  మార్చ్:-22 నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య శుక్రవారం సాయంత్రం ఎడపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ ...

నూత్ పల్లి, తొండాకూర్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. నిజామాబాద్, జనవరి 28 : నందిపేట మండలంలోని నూత్ పల్లి, తొండాకూర్ గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ...