దర్యాప్తు
అంబులెన్స్ రాకపోకలకు దారి విడిచి గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి
మండపానికి ప్రక్క నుండి అంబులెన్స్లు మరియు సామాన్య ప్రజానీకం వెళ్లడానికి దారి విడువవలెను. నేడు ఖలీల్ వాడి లోని రవితేజ గణేష్ మండపనికి ఇరువైపులా దారి ఏర్పాటు.. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు ...
అవినీతి అక్రమాలపై ఆర్టిఐ తో పోరాటం చేస్తాం సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ
డిచ్పల్లి జై భారత్ ఆగస్టు 21 : (కట్ట నరేష్ నాయక్ ) నిజామాబాద్ రూరల్ మండలం డిచ్ పల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారికి సమాచార హక్కు చట్టం ...
నిజాంసాగర్ ప్రాజెక్టు 7 గేట్ల ఎత్తివేత.
నిజాంసాగర్ జై భారత్ ఆగస్టు 18: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో సోమవారం ఉదయం 2 గంటలకు 7 వరద గేట్ల ద్వారా 58,500 క్యూసెక్కుల వరద నీటిని మంజీరా ...
శ్రీరామ్ సాగర్ కు పోటెత్తిన వరద.
పోచంపాడు జై భారత్ ఆగస్టు 16 :ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ కు భారీగా వరద పోటెత్తింది. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 56,428 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. 9గంటల ...
నందిపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. శాఖల పనితీరుపై దృష్టి— యంత్రాంగం అలర్ట్
నందిపేట్ జై భారత్ ఆగస్టు 12 : (షేక్ గౌస్) జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం నందిపేట మండలం లోని పలు కార్యలయల కు ఆకస్మికంగా వేళ్లి, వివిధ శాఖల ...
ప్రజావాణి కార్యక్రమంలో 22 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 11: సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ ...
ఈ – సమాన్స్ నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి–పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.
నిజామాబాద్ జై భారత్ జూలై 19: ఈ – సమాన్స్ నిర్వహణపై పోలీస్ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు ...
VDCలకు కఠిన హెచ్చరిక చేసిన జిల్లా జడ్జి భాస్కర్ రావు
నందిపేట్ జై భారత్ జూలై 10: (షేక్ గౌస్) నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో గురువారం జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ...
CCRB సెక్షన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్
నిజామాబాద్ జై భారత్ జూలై 7:సోమవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ పోలీస్ కార్యాలయంలోని CCRB సెక్షన్ ను పర్యవేక్షించడం జరిగింది.సమీక్షలో భాగంగా , కమిషనర్ అఫ్ పోలీస్ ...
రెంజల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
రేంజల్ జై భారత్ జూన్ 17: నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ రెంజల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ ...