దర్యాప్తు

VDCలకు కఠిన హెచ్చరిక చేసిన జిల్లా జడ్జి భాస్కర్ రావు

నందిపేట్ జై భారత్ జూలై 10: (షేక్ గౌస్) నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో గురువారం జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ...

CCRB సెక్షన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ జై భారత్ జూలై 7:సోమవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ పోలీస్ కార్యాలయంలోని CCRB సెక్షన్ ను పర్యవేక్షించడం జరిగింది.సమీక్షలో భాగంగా ,  కమిషనర్ అఫ్ పోలీస్  ...

రెంజల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

రేంజల్ జై భారత్ జూన్ 17: నేడు నిజామాబాద్  పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ రెంజల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్బంగా  పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ ...

శిథిల భవనాలకు నోటీసులు జారీ

ఆర్మూర్ జై భారత్ జూన్ 10: ఆర్మూర్ పట్టణంలో శిథిలావస్థలో ఉన్న భవనాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు అందజేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ రాజు 34వ వార్డును సందర్శించారు. ...

రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

ధాన్యం బస్తాల దిగుమతి, మిల్లింగ్ ప్రక్రియల పరిశీలన నిజామాబాద్ జై భారత్ మే:29 నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల అర్సపల్లి, ఖానాపూర్, సారంగాపూర్ ప్రాంతాలలోని రైస్ మిల్లులను కలెక్టర్ రాజీవ్ గాంధీ ...

ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డిజిటల్ సిగ్నేచర్ పద్ధతి ప్రారంభం

ఆర్మూర్ జై భారత్ మే :27 (షేక్ గౌస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక పరిపాలన లక్ష్యంగా డిజిటల్ వ్యవస్థలపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో ఆర్మూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డిజిటల్ ...

వెల్మల్-ఆలూరు రోడ్ ను ఇలాగే. వదిలేస్తారా ?

నందిపేట్ జై భారత్ మే:23, ( షేక్ గౌస్) నందిపేట మండలంలోని వెల్మల్ నుంచి ఆలూరు వెళ్లే ప్రధాన రహదారి గతేడాది వర్షాల్లో ధ్వంసమైంది. అధికారులు అప్పట్లో తాత్కాలికంగా మట్టి, మొరం వేసి ...

భీoగల్ పోలీస్ స్టేషను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 నేడు నిజామాబాద్  పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.యస్  భీoగల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించడం జరిగింది.  ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ...

6వ టౌన్ పోలీస్ స్టేషను పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:14 నేడు సాయంత్రం  నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి సాయి చైతన్య, ఐ.పి.యస్.,  6వ టౌన్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించడం జరిగింది. ఈ ...

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు వినతి

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 22 ( షేక్ గౌస్) నిజామాబాద్: బోధన్ మండలం భవానిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అగ్రవర్ణ వర్గాలు అడ్డంకులు కలిగిస్తున్నాయని ...

error: Content is protected !!