వ్యాపారం

రెండో విడత ఎన్నికల కోసం మద్యం దుకాణాలు బంద్.

జై భారత్ దినపత్రిక ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో డిసెంబర్ 12 : నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివెసినట్టు నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ...

మొక్కజొన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ – కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 12 : (నవీన్ కుమార్) మొక్కజొన్న విక్రయాలు జరిపిన రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం తొలి విడత డబ్బులు జమ చేసిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ...

నిజామాబాద్‌లో ఇంపోర్ట్–ఎక్స్‌పోర్ట్ అవగాహన సెమినార్ విజయవంతం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 16 : (షేక్ గౌస్) రిఫా చాంబర్ ఆఫ్ కమర్స్ అండ్ ఇండస్ట్రీ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం అహ్మదీబజార్‌లోని అబూ లైస్ హాల్‌లో చైనా‌తో వాణిజ్యం ...

పసుపు పండగ ..పెరిగిన గిట్టుబాటు ధర ……. 12 వేలకు చేరువైంది …..ఊపిరి పీల్చుకున్న రైతాంగం ఫలించిన ఆందోళన లు ….మార్కెట్ కు పోటెత్తిన పంట

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 పసుపు రైతుల కష్టాలు కొంత మేరకు తీరాయి. పసుపు ధర అనూహ్యంగా పెరిగింది. మూడు రోజుల హొలీ పండగ సెలవు ల తర్వాత ...