
MOHAMMAD ABDUL MUQEEM
అంతరాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్టు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9. ఘరానా నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్, ఎల్.రాజా వెంకట్ రెడ్డి ఏసీబీ ఎల్ రాజా వెంకటరెడ్డి ...
సంకట విమోచన హనుమాన్ మందిర్’ వినాయక్ నగర్ సభ్యుల విరాళం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8. మాలాంటి వాళ్ళకై మానవతావాదులు మరింత మంది ముందుకు రావాలి-స్నేహ సొసైటీ శనివారం రోజు స్థానిక మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ...
అమ్రాద్ తండాలో కత్తిపోట్ల కలకలం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8. మాక్లూర్ మండలం అమ్రాద్ లో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్రాద్ తండాలో జ్యోతిరామ్ దంపతులు ...
చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8. చోరీలకుపాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం విలేకరులకు ...
ఎంపీ అరవింద్ మీడియా సమావేశం – అభివృద్ధి, రాజకీయాలపై ఘాటైన వ్యాఖ్యలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, అభివృద్ధి పనులు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, జిల్లా ...
బౌద్ధ ప్రార్థనా కేంద్రంలో బ్రాహ్మణుల నియామకానికి నిరసన తెలిపిన బుద్ధిస్ట్ సొసైటీ.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8.(షేక్ గౌస్) బిహార్ రాష్ట్రంలోని గయా మహాబోధి దేవాలయాన్ని బౌద్ధుల స్థానంలో బ్రాహ్మణులు నిర్వహిస్తున్నారనే కారణంగా బౌద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా నిరసన ...
అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోరాటస్ఫూర్తితో శ్రామిక మహిళా హక్కుల కోసం ఉద్యమిద్దాం..సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పద్మ శ్రీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8. (ఫైసల్ ఖాన్) జగిత్యాలలో ఆశా వర్కర్ పై అత్యాచారం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి బాధితురాలికి సత్వర న్యాయం చేయాలి సిఐటియు జిల్లా ...
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక 8.(షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ...
జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు– సేవా కార్యక్రమలు చేసిన కార్యకర్తలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7. (షేక్ గౌస్) అనాధ పిల్లలకు అన్నదానం…రక్తదాన శిబిరం – బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి ...
నగరంలో ఇంటర్ పరీక్షలు.. 652 మంది గైర్హాజరు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 652 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డి ఐ ...
















