
MOHAMMAD ABDUL MUQEEM
ఏఎంసి చైర్మన్ పై తహసీల్దార్ కు పిర్యాదు.
తేలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 10: పోతంగల్ మండలంలోని సుంకిని గ్రామంలో పేదలకు కేటాయించిన ఇళ్ళ స్థలాలను కోటగిరి గుమ్మడి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ ...
సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణించాలి — కామారెడ్డి జిల్లా కలెక్టర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 10: సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కామారెడ్డిజిల్లా కలెక్టర్ ఆశిష్ సoగ్వన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ...
ఆటో చోరీకి పాల్పడిన నిందితుడు పోలీసుల అదుపులో
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:10 జీజీహెచ్ నుంచి ఆటోను ఎత్తుకెళ్లిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ...
జిల్లా పాలనాధికారిని కలిసిన కమిషనర్ పి.సాయి చైతన్య
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 10 : నిజామాబాద్ జిల్లా నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన పి.సాయి చైతన్య సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల ...
నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా పోతరాజు సాయి చైతన్య
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 10. నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా పోతరాజు సాయి చైతన్య, ఐపీఎస్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ...
ఘనంగా సావిత్రిబాయి పూలే 128 వర్ధంతి నిర్వహించిన అబ్బగోని అశోక్ గౌడ్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 10. మొట్ట మొదటి భారతీయ మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి బాయ్ పులే గారి వర్ధంతి సందర్భంగా నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంలో తన ...
జవహర్ నవోదాయ పై ఎం పి అరవింద్ తప్పుడు నిందలు – డి సి సి మోహన్ రెడ్డి.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9.(షేక్ గౌస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇటీవల చేస్తున్న ఆరోపణలపై జిల్లా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. పసుపు ధరలు పడిపోతున్న ...
నవోదయ విద్యాలయంపై అరవింద్ విషప్రచారం..నిజామాబాద్ పార్లమెంటుకు ఒక్క ఇండస్ట్రీనైనా తీసుకొచ్చావా..?సుదర్శన్ రెడ్డి పై ఎంపీ అరవింద్ దిగజారుడు మాటలు..నూడా చైర్మన్ కేశ వేణు..
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9. సుదర్శన్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోం.. తహర్విన్ బిన్ హమ్దాన్. జవహర్ నవోదయ విద్యాలయం జిల్లాకు మంజూరు చేసినట్టే చేసి దానిపై కాంగ్రెస్ ...
సుభాష్ నగర్ రామాలయంలో ‘తిరు’ కళ్యాణం వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9. నిజామాబాద్ జిల్లా కేంద్రం సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో మాస కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఛైర్ పర్సన్ సరళ మహేందర్ ...
ఈరోజే సిపి బాధ్యతల స్వీకరణ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నట్టు కమిషనరేట్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు ...
















