
MOHAMMAD ABDUL MUQEEM
మాజీ సీఎం, కె సి ఆర్ మాజీ మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 7. బాల్కొండ మండలం కిసాన్ నగర్ జలాల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు ...
ఆటో బోల్తా, ముగ్గురు విద్యార్థుల గాయాలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 6:ముప్కాల్ మండల శివారులో ఏడవ నెంబర్ పాత జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఆటో బోల్తా పడి ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసుల, స్థానికుల ...
సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్వోసీ అందజేసిన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాకేష్ షేట్కార్
పిట్లం మండలం పెద్ద రాంపురం గ్రామానికి చెందిన కొండారెడ్డి భార్య అయిన అంశవ్వా కి బ్రెన్ అత్యవసర చికిత్స నిమిత్తం జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అదేశల మేరకు సీఎం ...
కుల గణన సర్వకిట్ల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 6 . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్నుమ రేటర్లకు సర్వే కిట్లను ...
ఉచిత మెడికల్ క్యాంప్ ను పోలీస్ సిబ్బంది సద్వినియోగపర్చుకోవాలి: అదనపు పోలీస్ కమీషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 6 . నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ శ్రీ సింధూశర్మ, ఐ.పి.యస్., గారి ఆదేషనుసారంగా నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు ఉచిత మెడికల్ ...
డిచ్ పల్లి మండలం రాంపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 5 నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చేతుల మీదుగా డిచ్ పల్లి మండలం రాంపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ...
సాయిబాబాకు ఎస్సీ ఎస్టీ బీసీల జోహార్లు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ మేడిపల్లి నవంబర్ 5: ఇటీవల అమరుడైన హక్కుల ప్రదాత దివంగత జీ.ఎన్ సాయిబాబాకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఘనంగా నివాళి అర్పించారు. మంగళవారం మధ్యాహ్నం ...
అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులు… న్యూ డెమోక్రసీ నాయకులు వి సురేష్ బాబు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ప్రజల కోసం, శ్రమ దోపిడీ లేని వ్యవస్థ కోసం నిండు ప్రాణాలను అర్పించిన అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళి అర్పిస్తూ , వారి ...
కుల గణన సంప్రదింపుల సదస్సులో పాల్గొన్న వినయ్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ హైదరాబాద్ నవంబర్ 5 ఈ రోజు హైదరాబాద్ లో పీసీసీ అధ్యక్షులు, ఎంఎల్సి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుల గణన సకల ...
కామారెడ్డి నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు మంజూరు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 5 ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖమంత్రి సీతక్కని ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ కలిశారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గానికి ...