
MOHAMMAD ABDUL MUQEEM
ఎమ్మెల్సీ అభ్యర్థిగా బిసి ఉద్యమ నేత తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 3. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బ ...
జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 2. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జాతీయ ...
అడవి జంతువుల, మానవుల రక్షణకు చర్యలు చేపట్టిన అడవీ శాఖ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 2. నందిపేట్: నందిపేట్ మండలం సిహెచ్ కొండూర్ అడవి ప్రాంతంలో పులి సంచరిస్తుందనే వార్తల నేపథ్యంలో అడవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అడవిలో అడవి ...
సిఎం రేవంత్ రెడ్డి నీ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ ఇంచార్జీ వినయ్ రెడ్డి.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 1. హైద్రాబాద్ పట్టణం జూబ్లిహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అలాగే ...
ఆర్మూర్ లో ఘనంగా భీమాకోరేగావ్ శౌర్య దివాస్ వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 1. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మాలల హక్కుల కోసం నిరంతరం భీమా కోరేగావ్ మహర్ యుద్ధ వీరుల స్ఫూర్తితో పోరాడుదామని మాల సంఘాల జేఏసీ ...
నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుకు ఆర్థిక సాయం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ పురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోజర్నలిస్టుకు ఆర్థిక సహాయాన్ని నవనాతపురం ప్రెస్ అధ్యక్షులు మంచిర్యాల నరేందర్ అందజేశారు . పట్టణంలోని ...
అంబేద్కర్ ను నిండు పార్లమెంట్లో అవహేళన చేస్తూ అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. వెంటనే అమిత్ షాను కేంద్రమంత్రి నుండి బర్తరఫ్ చేయాలి. సీపీఐ ఎం.ఎల్ ప్రజాపంథా ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి.కిషన్. ఆర్మూర్ పట్టణ ...
లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయిలో కరాటే లో సత్తా చాటారు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో లిల్లీపుట్ పాఠశాలలోని విద్యార్థులు జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో ధ్రువ ప్రణయ్ గోల్డ్ ...
నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారికి రూల్స్ ఇవే నిజామాబాద్ కమిషనర్ వెల్లడి.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో డిసెంబర్ 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలు ...
నందిపేట్ గ్రామంలో వరుస ఐదు ఇళ్లలో చోరీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30 నందిపేట్ మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున ఐదు ఇళ్లలో దొంగతనం జరిగింది. జుడా చర్చి సమీపంలోని ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగలు చోరీ ...