
MOHAMMAD ABDUL MUQEEM
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టి ఆర్ టి యూ వినతిపత్రం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 27. కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1 నుండి అమలు చేయనున్న యు పి ఎస్ (ఏకీకృత పెన్షన్ స్కీమ్)ను రద్దు చేసి, రాష్ట్ర ...
పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినందుకు పాలాభిషేకం చేసిన మల్లారం గ్రామస్తులు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 27. నందిపేట మండలంలోని మల్లారం గ్రామంలో 26 జనవరి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ...
రైతు భరోసా పథకం – ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 26. నందిపేట మండలం మల్లారం గ్రామంలో ఆదివారం రైతు భరోసా పథకం ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. రైతులకు ప్రతి ఎకరానికి రూ. 12,000 ...
బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 26. బాల్కొండ మండల కేంద్రం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఎగురావేసిన బి అర్ ఎస్ ...
నందిపేట్ మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జనవరి 26.నందిపేట్_డొంకేశ్వర్ మండలలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం వివిధ శాఖల కార్యాలయాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, శుభాకాంక్షలు తెలుపుకున్నారు.తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ...
గ్రామీణ ప్రాంతాల్లో ఐజీడీ సేవలు అభినందనీయం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 25. మండలం జాలాల్పూర్, జకోర్, అలాగే డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి గ్రామాల్లో ఐజీడీ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్) సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలజాత ...
పోగొట్టుకున్న 25 వేల రూపాయల విలువ గల బంగారాన్ని బాధితుని అందజేసిన ట్రాఫిక్ పోలీసులు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21. నిన్న తేదీ 20.01.2025 సోమవారం నాడు సాయంత్రం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి డ్రంకెన్ డ్రైవ్ వెహికల్ షూరిటీ కొరకు జనార్ధన్ వ్యక్తి ...
CEIR PORTAL ద్వారా 71 సెల్ ఫోన్ రికవరి చేసి ఇచ్చిన అదనపు పోలీస్ కమీషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21. ఈ మధ్య కాలంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పోగొట్టుకున్న 71 సెల్ ఫోన్ లు CEIR PORTAL ద్వారా రికవరి ...
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని నిలదీసిన మహిళలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21. ఖుదవన్ పూర్ లో నిరసన సెగ గ్రామాలకు రావద్దు” అనే పోస్టర్ల వివాదం మరువక ముందే కొత్త లోల్లి….. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ ...
హద్దులేని సేవ” లక్ష్యంతో ముందుకు వెల్తున్న నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21. కుంభమేళాలో ఆశ్రమం సేవా కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ...