MOHAMMAD ABDUL MUQEEM

పిసిసి అధ్యక్షుడిని కలిసిన జిల్లా నాయకులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను RTA సభ్యుడు రాజా నరేందర్ గౌడ్, సేవాదళ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ ...

తెలంగాణ ముఖ్యమంత్రి  35 వేలు రూపాయలు బాకీ  కల్వకుంట్ల కవిత 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 12. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8న తలపెట్టనున్న మహిళ శంఖారావం సభ పోస్టర్లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల ...

శబ్-ఎ-బరాత్‌ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 12. రాబోయే శబ్-ఎ-బరాత్‌ జగ్నే కి రా త్రి సందర్భంగా ముస్లిం భక్తులు తమ పూర్వీకుల సమాధులను సందర్శించి వారి కోసం ప్రత్యేక దువాలు ...

విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలి: డాక్టర్ వినయ్ ధన్ పాల్.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 12. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహించిన కేలో భారత్ బహుమతుల ...

ఎన్నికల నియమావళీ ప్రకారం విధులు నిర్వహించలి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 11.  అధికారులకు దిశా _ “నిర్దేశం” చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తిగా ఎన్నికల ...

పలు శుభకార్యాలకు పాల్గొన్న బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు  పోచారం శ్రీనివాస్ రెడ్డి 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 10. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో ఫిబ్రవరి 9 ఆదివారం రోజున  పలు శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ...

తెలంగాణ ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8. ఫిబ్రవరి నెలలో సమ్మెకు దిగడానికి టి జి ఎస్ ఆర్ టి సి జేఏసీ సిద్ధమవుతుంది. హైదరాబాదులోని బస్ భవన్  ఆపరేషన్ ...

భారతీయ జనతా పార్టీ విజయోత్సవ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8. మన దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా బీజేపీ నసురుళ్లబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో నసురుళ్లబాద్ ...

ఆశ వార్కర్ న్యాయం కోసం సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8. సాలూరు మండలంలో ఆశ వర్కర్ గా పనిచేస్తున్న ఓ మహిళ తన ఆవేదన వ్యక్తం చేస్తూ సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు ...

లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8. ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో జరిగే లక్షడప్పులు వేల గొంతుల కార్యక్రమం మందకృష్ణ మాదిగ అన్య కారణాల వల్ల వాయిదా ...

error: Content is protected !!