NIZAMABAD

రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టివేత

నిజామాబాద్ జై భారత్ జూన్ 26 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి.సాయి చైతన్య, IPS ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి  ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య ...

నగరంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాలు

నిజామాబాద్ జై భారత్ జూన్ 26 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి. సాయి చైతన్య, IPS. మాట్లాడుతూ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా నిజామాబాదు విద్యార్థిని విద్యార్థులకు, ప్రజలకు యువకులకు అవగాహన ...

నగరంలో ఇందిరమ్మ ఇండ్ల కు శ్రీకారం 

నిజామాబాద్ జై భారత్ జూన్ 26: నిజామాబాద్ నగరంలో గురువారం చంద్రశేఖర్ కాలనీలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ నూరుద్దీన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల కు ముగ్గు వేయడం జరిగింది. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల ...

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి – జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జై భారత్ జూన్ 23: (షేక్ గౌస్) ప్రజా సమస్యలను దగ్గరనుండి తెలుసుకుని, వాటికి వేగంగా పరిష్కారం చూపడమే ప్రజావాణి కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. దూర ...

భీమ్ ఆర్మీ జిల్లా నాయకులకు మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) తరఫున ఘన సన్మానం

నిజామాబాద్ జై భారత్ జూన్ 23: (షేక్ గౌస్) భీమ్ ఆర్మీ నూతన జిల్లా కార్యవర్గానికి మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ), నిజామాబాద్ శాఖ తరపున సోమవారం ఘనంగా సన్మానం నిర్వహించారు. ...

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ టీం మెరుపు దాడి –పోలీస్ కమీషనర్ వెల్లడి

నిజామాబాద్ జై భారత్ జూన్ 23 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి.సాయి చైతన్య, IPS ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి  ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ...

ప్రజావాణి నిర్వహించిన పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య

నిజామాబాద్ జై భారత్ జూన్ 23: ఈ రోజు నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో  పోలీస్ కమీషనర్  పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను  చట్టప్రకారం ...

ఈనెల 29న కేంద్రమంత్రి అమిత్ షా నిజామాబాద్ కు రాక.

ఫోన్ ట్యాపింగ్ చేసిన సిబిఐ కి అప్పగించాలి.  జిల్లాకు మంత్రి పదవి రాకపోవడం శోచనీయం. మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జై భారత్ జూన్ 23: ఈనెల 29న కేంద్ర ...

జిల్లా పాలనాధికారిని కలిసిన ట్రైనీ కలెక్టర్

నిజామాబాద్ జై భారత్ జూన్ 23: నిజామాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ గా విచ్చేసిన 2024 బ్యాచ్ ఐ.ఏ.ఎస్ అధికారిణి కరోలిన్ చింగ్తియాన్ మావీ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా ...

నగరంలోనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు;మహేష్ గౌడ్,షబ్బీర్ అలీ.

నిజామాబాద్ జై భారత్ జూన్ 22: నిజామాబాద్ జర్నలిస్టులకు నగరంలో నివాస యోగ్యం కలిగిన స్థలాలు నూటికి నూరు శాతం ఇస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ...

error: Content is protected !!