NIZAMABAD

రుద్రూర్ పాఠశాలలో విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 25. ఈ రోజు నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కె జి వి పీ రుద్రూర్ పాఠశాలకు సందర్శించడమైనది, ఈ సందర్భంగా విద్యార్థులకు ...

మోడీ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26 న జరిగే ప్రదర్శనలను జయప్రదం చేయండి.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ శుక్రవారం నవంబర్ 22. నరేంద్ర మోడీ సర్కార్ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో భాగంగా ...

జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్లు మరియు డిగ్రీ లెక్చరర్ లను రెగ్యులర్ చేయడంపై హైకోర్టు తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్తాం  

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 21. కాంటాక్ట్ లెక్చర్లను పర్మనెంట్ చేయడంపై హైకోర్టు తీర్పుతో నిరుద్యోగులు పట్టభద్రులు అసంతృప్తి లోనయ్యారని గత ప్రభుత్వ మాదిరిగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ...

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మొదలైన రీలె నిరాహార దీక్షలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 18. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో V.H.P.S నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు మరో ఉద్యమానికి నాంది ...

భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాల ఆవిష్కరణ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. ఈరోజు ముదకపల్లి గిరిజన హాస్టల్ విద్యార్థులకు భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ విద్యార్థి నాయకుడు మాజీ కౌన్సిలర్ ...

కలెక్టర్ పై దాడి ఆటవిక చర్య ఆందోళనకారులను శిక్షించాలి తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసి, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్

నిజామాబాదు ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12. ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ఇతర అధికారులపై జరిగిన ...

సియాసత్ సీనియర్ జర్నలిస్టుకు రాష్ట్రస్థాయి అవార్డు..

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ కామారెడ్డి నిజామాబాద్ సియాసత్ ఉర్దూదినపత్రిక బ్యూరో మహమ్మద్ జావిద్ అలీ హైదరాబాదులో రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ జన్మదినం ...

నిజామాబాద్ నగరం లో గంజాయి పట్టివేత

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 10. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సోమిరెడ్డి సూచనల మేరకు జిల్లా ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి ఆదేశానుసరంగా ...

కుల గణన సర్వకిట్ల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 6 . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్నుమ రేటర్లకు సర్వే కిట్లను ...

ఉచిత మెడికల్ క్యాంప్ ను పోలీస్ సిబ్బంది సద్వినియోగపర్చుకోవాలి: అదనపు పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 6 . నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ శ్రీ సింధూశర్మ, ఐ.పి.యస్., గారి ఆదేషనుసారంగా నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు ఉచిత మెడికల్ ...

error: Content is protected !!