NIZAMABAD
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్ కోచ్ గా మొహ్మద్ ఫరూఖ్ నియామకం
నిజామాబాద్ జై భారత్ జూలై 8 : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ యువజన క్రీడల శాఖ స్విమ్మింగ్ పూల్ కోచ్ గా మొహ్మద్ ఫారూఖ్ నియమితులయ్యారు. ఆయన హైదరాబాద్ లోని గచ్చిబౌలీ స్టేడియంలో స్విమ్మింగ్ ఈవెంట్లో ...
ప్రజావాణి కార్యక్రమంలో 27 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమీషనర్
నిజామాబాద్ జై భారత్ జూలై 7: సోమవారం నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమీషనర్. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా ...
CCRB సెక్షన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్
నిజామాబాద్ జై భారత్ జూలై 7:సోమవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ పోలీస్ కార్యాలయంలోని CCRB సెక్షన్ ను పర్యవేక్షించడం జరిగింది.సమీక్షలో భాగంగా , కమిషనర్ అఫ్ పోలీస్ ...
మహిళా పోలీస్ సిబ్బందికి స్కిల్స్ డెవలప్మెంట్
నిజామాబాద్ జై భారత్ జూలై 7: ప్రస్తుత సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై మరియు ధర్నా లు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమములు , భవిష్యత్తు లో వచ్చే ఎన్నికలను ...
నిజామాబాద్ లో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్.రోడ్ల పై ఉన్న వస్తువులను తొలగించిన ట్రాఫిక్ అధికారులు.
నిజామాబాద్ జై భారత్ జూలై 3: నిజామాబాద్ పట్టణంలో రోడ్లపై ఏర్పడుతున్న అడ్డంకులు తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.గురువారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలీ, సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ...
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 11 మందికి జైలు శిక్ష.
నిజామాబాద్ జై భారత్ జూలై 1: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనా దారులు మద్యం త్రాగి వాహనాలు ...
RTC సేవలకు గౌరవం — ముగ్గురు ఉద్యోగులకు ఘన సన్మానం
నిజామాబాద్ జై భారత్ జూన్ 30 : (షేక్ గౌస్) నిజామాబాద్ RTC డిపోలో సుదీర్ఘకాలం సేవలందించిన ముగ్గురు ఉద్యోగులు — మొహమ్మద్ నసీరుద్దీన్, ఎన్. లక్ష్మణ్ గౌడ్, టీ. నాగేశ్వర్లు సోమవారం ...
ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు అడిగితే కాంగ్రెస్ నుంచి బహిష్కరణ– షబ్బీర్ అలీ
నిజామాబాద్ జై భారత్ జూన్ 30: (షేక్ గౌస్) ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుల వద్ద కాంగ్రెస్ నాయకులు లేదా కమిటీ సభ్యులు ఎవరు డబ్బులు అడిగినా, వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ...
పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోళ్ళు కార్యాక్రమం
నిజామాబాద్ జై భారత్ జూన్ 30 : ముగ్పాల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా 34 సంవత్సరాలు సర్వీస్ చేసిన కే.పోచయ్య కు సోమవారం పదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ ...
మూడు సార్లు ప్రారంభోత్సవాలు… రైతులకు లాభం ఏంటి?-బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తీవ్ర విమర్శ
నిజామాబాద్ జై భారత్ జూన్ 30: నిజామాబాద్ ప్రతినిధి: ఒకే పసుపు బోర్డు కోసం మూడు సార్లు ప్రారంభోత్సవాలు చేస్తూ, నిజామాబాద్లో నేమ్ప్లేట్ పెట్టి, అసలు కార్యాలయం మాత్రం డిల్లీలో నడిపిస్తూ కేంద్రం మళ్లీ ...