Kamareddy

కామారెడ్డి జిల్లాలో ఎస్ బి కానిస్టేబుల్ సస్పెన్షన్

కామారెడ్డి జై భారత్ జూన్:4 కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్ బి కానిస్టేబుల్ మోహన్ సింగ్  సస్పెండ్ చేస్తు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. విధి ...

కెసిఆర్ ప్రభుత్వ సహకారంతో వాణిజ్య పంటలను సాగు చేస్తున్నాను

కామారెడ్డి జై భారత్ జూన్:4 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో దళిత రైతు వాణిజ్య పంటలను సాగుచేస్తూ అధిక లాభాలను పొందుతున్నాడు. ఈ విషయమై ఉమ్మడి సదాశివ ...

బ్యాంకర్లతో సమావేశమైన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జై భారత్ జూన్:4 కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అధ్యక్షతన డిసిసి డిఎల్ ఆర్సి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకులవారీగా, వివిధ సంక్షేమ శాఖల వారీగా ...

ఏసీబీకి చిక్కిన పోలీస్ కానిస్టేబుల్

కామారెడ్డి జై భారత్ మే :23 కామారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ కానిస్టేబుల్ సంజీవ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ ...

సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణించాలి — కామారెడ్డి జిల్లా కలెక్టర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక  మార్చి 10: సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కామారెడ్డిజిల్లా కలెక్టర్ ఆశిష్ సoగ్వన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ...

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి సర్పంచ్ ల బిల్లులు చెల్లించాలి

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. చందూరి హన్మాండ్లు బీజేపీ కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి గత ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరాలల్లో చేపట్టిన పనుల బిల్లులు చెల్లించకపోవడంతో ...

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ గారికి వినతి పత్రం అందజేత.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 22.  వ్యవసాయ మార్కెట్ కమిటీ పిట్లం పరిధిలో ఉన్న మహమ్మద్ నగర్ మండలంలో 50,000 MTS నాబార్డ్ గోదాం మరియు వ్యవసాయ మార్కెటింగ్ ...

వరుస వీధికుక్కల దాడులపై బాన్సువాడ సబ్ కలెక్టర్ సిరియాస్.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 20. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు.కామారెడ్డి జిల్లా, బాన్సువాడ. పట్టణం లో వరుస వీధికుక్కల దాడులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ...

కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఉచిత మార్షల్ ఆర్ట్స్ శిక్షణ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. కామారెడ్డి జిల్లా లో విద్యార్థినుల తల్లిదండ్రులు  కొరడం తో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు  మరియు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ...

కామారెడ్డి నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు మంజూరు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 5 ఈరోజు హైదరాబాద్‌లో తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖమంత్రి సీతక్కని ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ కలిశారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గానికి ...

error: Content is protected !!