నిజామాబాద్ జై భారత్ మే: 23 నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరిండెంట్ బాధ్యతలు తీసుకున్న చింతల దశరథం శుక్రవారం రోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు జైలు విధి విధానల గురించి అడిగి తెలుసుకున్నారు.