జిల్లా ఎంపవర్డ్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ అభిలాష అభినవ్

జిల్లా ఎంపవర్డ్మెంట్

Headlines:

  1. జిల్లా ఎంపవర్డ్మెంట్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రాధాన వ్యాఖ్యలు
  2. ఖైదీల బెయిల్ సౌకర్యాలపై కలెక్టర్ సూచనలు
  3. ఆర్థిక సాయం అవసరమైన ఖైదీల వివరాలపై జిల్లా అధికారుల చర్చ

మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎంపవర్డ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, “జిల్లాలోని జైళ్ళలో వివిధ కేసుల్లో శిక్షణ అనుభవిస్తూ, బెయిల్ పొందడానికి అర్హత ఉన్నప్పటికీ, బెయిల్‌కు సంబంధించిన పూచీకత్తు చెల్లించే ఆర్థిక స్తోమత లేని ఖైదీల కుటుంబ సభ్యుల వివరాలను సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకోవాలి” అని తెలిపారు.

జిల్లా ఎంపవర్డ్మెంట్

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, జిల్లా ఎంపవర్డ్మెంట్ కమిటీ సెక్రటరీ జి. రాధిక, డి.ఎస్పి గంగారెడ్డి, జిల్లా జైలు సూపరిండెంట్ సి.హెచ్. చిరంజీవి మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!