రాజకీయాలు
బెట్టింగ్ యాప్ ఓనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి – అసెంబ్లీలో నిజామాబాద్ గళం
నిజమాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ :24 (షేక్ గౌస్) సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రసంగిస్తూ, తెలంగాణలో బెట్టింగ్ యాప్ మాఫియా ...
బట్టి బడ్జెట్ సబ్బండ వర్గాలను నిరాశపరిచింది — అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-19 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఉద్దేశించి నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ ...
నిజామాబాద్ ప్రజలను పూర్తిగా విస్మరించిన బడ్జెట్..బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-19 నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కొరకు ఒక్కరూపాయి కూడా కేటాయించకుండా ఇందూరు జిల్లా ప్రజలను బడ్జెట్ లో మరొకసారి మొండి చేయి చూయించిందని ...
తెలంగాణ బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమానికి సమతుల ప్రాధాన్యం – మానాల మోహన్ రెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి : 19 (షేక్ గౌస్) రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమానికి సమతుల ప్రాధాన్యత ఇచ్చిందని తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ ...
బీసీ బిల్లు ఆమోదంపై సీఎం రేవంత్కు అభినందనలు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:19 (షేక్ గౌస్) డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అభినందనలు తెలిపే కార్యక్రమం ...
ప్రధానిమోదీని కలిసిన ఇళయరాజా
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాజ్యసభ లో మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారు చర్చించారు. ఇళయరాజా స్పందిస్తూ.. ఇది ...
జాగృతితోనే బీసీ బిల్లు సాధ్యమైంది: అవంతిరావు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి: 18 రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లు అమోదం జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సాధించిన విజయమని జిల్లా శాఖ అధ్యక్షుడు ...
భవిష్యత్తుల్లో ఓబీసీ నేతే సీఎం: పీసీసీ చీఫ్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 శాసనమండలి సమావేశాల్లో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో భవిష్యత్తులో ఓబీసీ నేత సీఎం అవుతారని ...
టీడీపీ, జనసేనతో కలిస్తే మాకే నష్టం: బీజేపీ ఎమ్మెల్యే పైడి
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ...
అర్బన్ సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపించిన ఏం ఎల్ ఏ ధన్పల్.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 18:(షేక్ గౌస్) నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ అసెంబ్లీలో జిల్లాలోని ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై స్పష్టత ...