రాజకీయాలు

శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 8. నేడు బాన్సువాడ పట్టణ కేంద్రంలోని పోచారం ఇంటి వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టిన రోజు ...

మాజీ సీఎం, కె సి ఆర్ మాజీ మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 7. బాల్కొండ మండలం కిసాన్ నగర్ జలాల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు ...

కుల గణన సంప్రదింపుల సదస్సులో పాల్గొన్న వినయ్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి  జై భారత్ న్యూస్ హైదరాబాద్ నవంబర్ 5 ఈ రోజు హైదరాబాద్ లో పీసీసీ అధ్యక్షులు, ఎంఎల్సి మహేష్ కుమార్ గౌడ్  ఆధ్వర్యంలో నిర్వహించిన కుల గణన సకల ...

కామారెడ్డి నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు మంజూరు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 5 ఈరోజు హైదరాబాద్‌లో తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖమంత్రి సీతక్కని ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ కలిశారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గానికి ...

డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన మధనం గంగాధర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారీ లోకి

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ హైదరాబాద్ నవంబర్ 4 బేడ బుడగ జంగం సమాజానికి సేవలు చేసేందుకు తన ఉద్యోగం అడ్డు వస్తుందని.బేడ బుడగ జంగం కులానికి సమాజం పట్ల ...

కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 3 న చలో  ఢిల్లీ జయప్రదం చేయాలని స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ నాడు ఆయన లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ...

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దృష్టికి చేపూర్ స్కూల్ సమస్యలు

Headlines: చేపూర్ స్కూల్ సమస్యలను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నేతలు చేపూర్ హై స్కూల్, ప్రైమరీ స్కూల్ అభివృద్ధికి ఆర్మూర్ ఎమ్మెల్యే స్పందన పేద విద్యార్థుల పాఠశాల సమస్యల ...

error: Content is protected !!