రాజకీయాలు
మోడీ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26 న జరిగే ప్రదర్శనలను జయప్రదం చేయండి.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ శుక్రవారం నవంబర్ 22. నరేంద్ర మోడీ సర్కార్ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో భాగంగా ...
రైతులకు మద్దతు ధర లేదు.బోనస్ బోగస్ అయింది. హరీశ్రావు ఖమ్మంలో మీడియా సమావేశం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 22.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.బోనస్ మాట బోగస్ అయిందని.. ...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 29వ తేదీన దీక్షాదివాస్ నిర్వహించాలని కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 21. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల నవంబర్ 29 వ తేదీన దీక్షాదివాస్ ఘనంగా నిర్వహించాలని పార్టీ ...
గాంధీ భవన్ లో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 21. ఈరోజు గాంధీభవన్లో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పై జుక్కల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిర్యాదు చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే ...
తెలంగాణలో మూసీ నది సాకుతో B.J.P పార్టీ రాజకీయ లబ్ధి కొరకు రాత్రి బస కార్యక్రమం చేయడం ప్రజలను మోసగించడానికే MRPS జాతీయ కార్యదర్శి దళిత రత్న కోండ్ర ఎల్లయ్య మాదిగ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 20. MRPS ముఖ్య కార్యకర్తల సమావేశం జినక స్వామి అధ్యక్షతన స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగినది. ఈ కార్యక్రమంలో MRPS జాతీయ కార్యదర్శి ...
బాల్కొండ మండలం, వన్నెల్. బి లో కెసిఆర్, ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 20. ఈరోజు బాల్కొండ మండలం, వన్నెల్,బి గ్రామం నుండి కొత్తపల్లి రోడ్డు వరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం బిటి రోడ్డు కొరకు 100 లక్షలు ...
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మొదలైన రీలె నిరాహార దీక్షలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 18. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో V.H.P.S నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు మరో ఉద్యమానికి నాంది ...
బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం
ఈరోజు బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు పాల్గొన్నారు..బిచ్కుంద మండలంలోని గ్రామాల నాయకులు,కార్యకర్తలు గ్రామ సమస్యల గురించి ఎమ్మెల్యే ...
ఇంటింటి ప్రచారం నిర్వహించిన కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 15. దెగ్లూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బిలోలి తాలూకా సావళి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ...
KTR కాలనీలో విద్యుత్ స్తంభాలు వీది లైట్లు ప్రారంభించిన M.L.A డా. భూక్య మురళి నాయక్ దళిత రత్న కోండ్ర ఎల్లయ్య
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 10. మహబూబాబాద్ జిల్లా కేంద్రం 17 వార్డు KTR కాలనీలో గత 10 సం.లుగా నివాసముంటున్న ఇండ్లు లేని నిరుపేదలు M.A సయ్యద్ ...