స్థానిక వార్తలు

ప్రజావాణికి 104 ఫిర్యాదులు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ ...

ఘనంగా తిరంగా.. మదినిండా దేశభక్తి నిండుగా

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 నగరంలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి..భారత్ మాతాకీ జై.. నినాదాలు మార్మోగాయి. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో త్రివిధ ...

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 (షేక్ గౌస్) నందిపేట మండలంలోని కంఠం గ్రామం, డొంకేశ్వరం మండలంలోని తొండకూర్ గ్రామాల్లో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ...

నిజామాబాద్ జిజిహెచ్ ఆస్పత్రి లో వరల్డ్ క్యాండిల్ లైట్ డే కార్యక్రమం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే ;18 జిజిహెచ్ ఆస్పత్రి, నిజామాబాదు ఆవరణలో ఆదివారం సాయంత్రం క్యాండిల్ లైట్ డే నిర్వహించారు. హెచ్ఐవి, ఎయిడ్స్ బారిన పడి చనిపోయిన బాధితుల ...

వెల్ నెస్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 4 తగిన సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశం జిల్లా కేంద్రంలోని నగర పాలక సంస్థ పాత భవనంలో కొనసాగుతున్న వెల్ నెస్ సెంటర్ ...

నగరంలో 7 కానిస్టేబుల్ లకు ప్రమోషన్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:24 నిజామాబాద్ లో 7 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్స్ గా ప్రమోషన్స్ పొందిన వారిని అభినందించిన పోలీస్ కమీషనర్  తెలంగాణ రాష్ట్ర ...

పహల్గాం మృతులకు సంతాపం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:-24 ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పహల్గామ్ అమరులకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు సంతాపం తెలిపారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ...

శంకర్ భవన్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:22 ( షేక్ గౌస్) కోటగల్లిలోని శంకర్ భవన్ పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ...

న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :22 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్, మంగళవారం రోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి.వి.ఎన్. భరతలక్ష్మి ...

వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వం: షబ్బీర్ అలీ.

నిజామాబాద్ ప్రతినిధి జై భరత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20 వక్ఫ్ బోర్డు చట్ట సవరణను తీవ్రంగా వ్యతిరేకించిన ముస్లింలు. నిజామాబాద్‌ లో వేలాది ముస్లింలతో వక్ఫ్ బచావో ర్యాలీ. వక్ఫ్ బోర్డు చట్టాన్ని ...

error: Content is protected !!