నగర వార్తలు

మున్సిపల్ అధికారుల తనిఖీలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 నగరంలో ఆస్తిపన్ను, వాణిజ్య లైసెన్స్ రెన్యూవల్స్ నిమిత్తం మున్సిపల్ అధికారుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ ...

ఆస్థి పన్ను బకాయిలవసూళ్ల వివాదాలు ……..అయిదు వేల బకాయి ల కోసం ….. పది మంది హంగామా, చేయి కోసుకొని నిరసన ..గాజులపేట లో ఘటన

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి : 18 మార్చి నెలాఖరు లోగ నిర్దేశిత లక్ష్యం మేరకు ఆస్థి పన్ను వసూళ్లు చేసుకోవడానికి మున్సిపల్ యంత్రాంగం దూకుడు పెంచింది.కానీ ...

వక్ఫ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వ కుట్ర: ముస్లిం మత నేతల తీవ్ర ఆగ్రహం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 17.(షేక్ గౌస్) వక్ఫ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం తన పెత్తనం చలయించడానికి కుట్ర పన్నుతోందని ముస్లిం మత సంస్థల నాయకులు తీవ్రంగా ఆగ్రహం ...

గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు. రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్. కలెక్టర్లతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:13 యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ...

రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నూడా చైర్మన్ కేశ వేణు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఫూలాంగ్ చౌరస్తాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని గురువారం నూడా చైర్మన్ కేశ వేణు మున్సిపల్ ...

నిజామాబాద్ నగరంలో 24 గంటల వరకు దుకాణాలు తెరుచుటకు పోలీసులు గ్రీన్ సిగ్నల్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 11. నిజామాబాద్‌లో అర్ధరాత్రి 12 గంటలకు దుకాణాలను మూసివేయాలన్న పోలీసుల సూచనతో, పోలీసుల తీరుపై AIMIM జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ ఉద్దీన్ .. ...

జిల్లా పాలనాధికారిని కలిసిన కమిషనర్ పి.సాయి చైతన్య

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 10 : నిజామాబాద్ జిల్లా నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన పి.సాయి చైతన్య సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల ...

నిజామాబాద్ నూతన పోలీస్‌ కమిషనర్‌ గా పోతరాజు సాయి చైతన్య

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 10. నిజామాబాద్ నూతన పోలీస్‌ కమిషనర్‌గా పోతరాజు సాయి చైతన్య, ఐపీఎస్  సోమవారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి చేరుకున్న ఆయన ...

సుభాష్ నగర్ రామాలయంలో ‘తిరు’ కళ్యాణం వేడుకలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9. నిజామాబాద్ జిల్లా కేంద్రం సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో మాస కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఛైర్ పర్సన్ సరళ మహేందర్ ...

ఈరోజే సిపి బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్  ప్రతినిధి  జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నట్టు కమిషనరేట్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు ...

error: Content is protected !!