నగర వార్తలు
ఘనంగా తిరంగా.. మదినిండా దేశభక్తి నిండుగా
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 నగరంలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి..భారత్ మాతాకీ జై.. నినాదాలు మార్మోగాయి. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో త్రివిధ ...
నిజామాబాద్ జిజిహెచ్ ఆస్పత్రి లో వరల్డ్ క్యాండిల్ లైట్ డే కార్యక్రమం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే ;18 జిజిహెచ్ ఆస్పత్రి, నిజామాబాదు ఆవరణలో ఆదివారం సాయంత్రం క్యాండిల్ లైట్ డే నిర్వహించారు. హెచ్ఐవి, ఎయిడ్స్ బారిన పడి చనిపోయిన బాధితుల ...
వెల్ నెస్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 4 తగిన సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశం జిల్లా కేంద్రంలోని నగర పాలక సంస్థ పాత భవనంలో కొనసాగుతున్న వెల్ నెస్ సెంటర్ ...
నగరంలో 7 కానిస్టేబుల్ లకు ప్రమోషన్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:24 నిజామాబాద్ లో 7 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్స్ గా ప్రమోషన్స్ పొందిన వారిని అభినందించిన పోలీస్ కమీషనర్ తెలంగాణ రాష్ట్ర ...
శంకర్ భవన్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:22 ( షేక్ గౌస్) కోటగల్లిలోని శంకర్ భవన్ పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ...
న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :22 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్, మంగళవారం రోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి.వి.ఎన్. భరతలక్ష్మి ...
వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వం: షబ్బీర్ అలీ.
నిజామాబాద్ ప్రతినిధి జై భరత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20 వక్ఫ్ బోర్డు చట్ట సవరణను తీవ్రంగా వ్యతిరేకించిన ముస్లింలు. నిజామాబాద్ లో వేలాది ముస్లింలతో వక్ఫ్ బచావో ర్యాలీ. వక్ఫ్ బోర్డు చట్టాన్ని ...
రైతు మహోత్సవం కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :20 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు మహోత్సవం కార్యక్రమం భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.ఇట్టి భారీ ఏర్పాట్లు ...
ప్రజలకు మెరుగైన సేవలందించాలి: మంత్రి జూపల్లి.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :16 ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు అధికారులు అంకిత భావంతో పనిచేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. బుధవారం జరిగిన జిల్లా స్థాయి ...
చంద్రశేఖర్ కాలనీ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:14 నగరంలో చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా వద్ద మన మహానీయులు భారతరత్న Dr. భీమ్ రావ్ అంబేద్కర్ గారి 134 జయంతి వేడుకలు ఘనంగా ...