నేరాలు

నిజామాబాద్ కమిషనరేట్ లో సైబర్ క్రైమ్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ హైదరాబాద్ వారి ఆదేశానుసారంగా నేడు నిజామాబాద్ ఇంచార్జీపోలీస్ కమీషనర్ శ్రీమతి సింధూశర్మ, ఐ.పి.యస్ సూచనలమెరకు నేడు ...

డిప్యూటీ అధికారికి వినతి పత్రం అందజేసిన గ్రామ పరిరక్షణ కమిటీ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 2 :  భూ కబ్జా దారులు ఏక్కడ చూసిన ప్రభుత్వ భూములను వదలడం లేదు  దీనికి తోడు అధికారులు కుమ్మక్కై పట్టాలు చేయడం రిజిస్ట్రేషన్ ...

రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య, అక్కను చంపిన తమ్ముడు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 2. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది, హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగమణిని, ...

ములుగు జిల్లా ఏటూరు నాగారంలో భారీ ఎన్‌కౌంటర్‌ ఏడుగురు మావోయిస్టుల మృతి

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ...

డ్రైనేజీలో పడి చిన్నారి మృతి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 28. నాలుగేళ్ల చిన్నారి  మట్ట ధనశ్రీ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఏడు ఫీట్ల లోతుగా ఉన్నా డ్రైనేజీలో పడి మృతి చెందింది. ఆర్మూర్ పట్టణం 35వ ...

బాన్సువాడలో న్యాయవాదుల విధుల బహిష్కరణ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 27. సోమవారం నిజామాబాద్ నగరంలో న్యాయవాదిపై జరిగిన దాడిని నిరసిస్తూ బుధవారం బాన్సువాడ న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయవాదిపై జరిగిన దాడి హేయమైన ...

నిజామాబాద్ కమిషనరేట్ లో భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం నిర్వహించిన అదనపు పోలీస్ కమీషనర్ లు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 26. 75వ భారత రాజ్యాంగ ప్రవేశిక సందర్బంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్  సి.హెచ్. ...

జగిత్యాల జిల్లాలో పోగుల లత న్యాయ పోరాట కమిటి ఏర్పాటు 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జయభారత్ న్యూస్ నవంబర్ 18. ఇటీవల వరకట్నపు హత్యకు గురైన “పోగుల లత పేరుతో న్యాయ పోరాట కమిటీని” ఏర్పాటు చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాల ...

బాల్కొండ మండల్ చిట్టాపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆగడాలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 13. చిట్టాపూర్ గ్రామానికి చెందిన చెంచుల నక్క సంజీవ్ నీ గ్రామ అభివృద్ధి కమిటీ కి చెందిన కొందరు నియంతలు సంజీవ్ ఇంటి బాత్రూం ...

కలెక్టర్ పై దాడి ఆటవిక చర్య ఆందోళనకారులను శిక్షించాలి తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసి, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్

నిజామాబాదు ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12. ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ఇతర అధికారులపై జరిగిన ...

error: Content is protected !!