నేరాలు
మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏ సి బి దాడులు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 16. రూ 5000 లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రవి. బుధవారం ఇబ్రహీంపట్నం మండలం ...
నిజామాబద్ నగరంలో నంబర్ ప్లేట్ లేని 30 వాహనాలు మరియు 10 సౌండ్ పొల్యూషన్ వాహనాలు సీజ్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 14. ఈ రోజు నిజామాబాద్ RTC బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ చంద్ర మోహన్, రహ్మతుల్లా మరియు సిబ్బంది ...
రోడ్డు ప్రమాదంలో మేస్త్రి దుర్మరణం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13. బాల్కొండ మండలం చిట్టాపూర్ సమీపంలో జాతీయ రహదారి 44పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మల్ వైపు నుండి ఆర్మూర్ వైపు ...
రోడ్ భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆటోలలో డ్రైవర్ కి ఇరువైపుల అదనపు సీట్ల తొలగింపు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13 . ఈ రోజు నిజామాబాద్ బోధన్ బస్టాండు వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, SI చంద్రమోహన్, రహమతుల్లా మరియు సిబ్బంది ట్రాఫిక్ నియమాలపైన ...
చైనా మాంజా షాప్ ల పై టాస్క్ ఫోర్స్ టీమ్ ముమ్మర దాడులు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 7. నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమీషనర్ సింధు శర్మ, IPS. ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్చార్జ్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ...
కొత్త సంవత్సరం సందర్బంగా సమీక్ష సమావేశం నిర్వహించిన ఇంచార్జీ పోలీస్ కమీషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 3. నేడు పోలీస్ కార్యాలయంలో కమీషనరేటు పరిధిలోని నేరాల నియంత్రణ కొరకు సంబంధిత ఎ.సి.పిలు, సి.ఐలు, ఎస్.హెచ్.ఓలు మరియు ఎస్.ఐలతో సమీక్ష సమావేశం నిజామాబాద్ ...
జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 2. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జాతీయ ...
అడవి జంతువుల, మానవుల రక్షణకు చర్యలు చేపట్టిన అడవీ శాఖ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 2. నందిపేట్: నందిపేట్ మండలం సిహెచ్ కొండూర్ అడవి ప్రాంతంలో పులి సంచరిస్తుందనే వార్తల నేపథ్యంలో అడవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అడవిలో అడవి ...
నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారికి రూల్స్ ఇవే నిజామాబాద్ కమిషనర్ వెల్లడి.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో డిసెంబర్ 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలు ...
నందిపేట్ గ్రామంలో వరుస ఐదు ఇళ్లలో చోరీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30 నందిపేట్ మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున ఐదు ఇళ్లలో దొంగతనం జరిగింది. జుడా చర్చి సమీపంలోని ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగలు చోరీ ...