నేరాలు

పని ప్రదేశంలో స్త్రీలపై లైంగిక వేధింపులు నేరం… శారీరకంగా, మానసికంగా క్షోభకు గురి కావద్దు..జిల్లా జడ్జి జస్టిస్ కుంచాల సునీత

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. అయితే, పని ప్రదేశంలో స్త్రీలపై లైంగిక వేధింపులు పెరుగుతుండటం వారి ప్రగతికి ప్రతిబంధకంగా ...

నిజామాబాద్ నగరంలో పేకాట రాయుళ్ల అరెస్టు. 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6. నిజామాబాద్ ఇన్చార్జి సిపి సింధు శర్మ IPS ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ...

నగరంలో ఎలక్ట్రికల్ ఆటో దగ్ధం 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6.(అసద్ బేగ్ ) నిజామాబాద్ నగరంలో మహమ్మద్ మహితాబ్ ఉద్దీన్ ధర్మపూరి హిల్స్ లో నివసిస్తున్నటువంటి వ్యక్తి నిజామాబాద్ మహేంద్ర షోరూమ్ నుంచి నూతనంగా ...

ఆర్మూర్ పట్టణ పరిధిలో పేకాటరాయుళ్ల అరెస్ట్.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 4.  నిజామాబాద్ ఇన్చార్జి సిపి సింధు శర్మ IPS మేడం ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ...

అర్థరాత్రి వరకు తెరిచిన హోటల్లు నడిపిన వ్యక్తులకు ఒకరోజు జైలు శిక్ష

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 4. నిజామాబాద్ నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వరకు షాపులు నడిపిన వ్యక్తులను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరుచగా ...

మద్యం తాగి బండి నడిపితే జైలుకే. మందుబాబులారా! డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురికి జైలు శిక్ష. 

నిజామాబాద్  ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28  మద్యం తాగి బండి నడిపితే తెలుగు వెళ్లడం ఖాయం. మందు బాబులారా తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్న మందుబాబుల తీరు మారడం ...

నూత్ పల్లి, తొండాకూర్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. నిజామాబాద్, జనవరి 28 : నందిపేట మండలంలోని నూత్ పల్లి, తొండాకూర్ గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ...

పోగొట్టుకున్న 25 వేల రూపాయల విలువ గల బంగారాన్ని బాధితుని అందజేసిన ట్రాఫిక్ పోలీసులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21. నిన్న తేదీ 20.01.2025 సోమవారం నాడు సాయంత్రం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి డ్రంకెన్ డ్రైవ్ వెహికల్ షూరిటీ కొరకు జనార్ధన్ వ్యక్తి ...

CEIR PORTAL ద్వారా 71 సెల్ ఫోన్ రికవరి చేసి ఇచ్చిన అదనపు పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21. ఈ మధ్య కాలంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పోగొట్టుకున్న 71 సెల్ ఫోన్ లు CEIR PORTAL ద్వారా రికవరి ...

నిజామాబాద్ నగరంలో ఆగని భూ కబ్జా ఖోరులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18. తప్పుడు పత్రాలతో అమాయక ప్రజల భూములను కబ్జా చేస్తున్న భూ కబ్జా ఖోరులు. నిజామాబాద్ నగరంలో  నాగారం శివారులోనీ 2164 సర్వే నంబర్ ...

error: Content is protected !!