నేరాలు

స్లాబ్ మెట్ల పై నుంచి పడి యువకుడు మృతి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి.25 నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కే ద్రం లోని రాజ్ నగర్ దుబ్బా ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో స్లాబ్ ...

నిజామాబాద్ నగరంలో వ్యభిచారి గృహం పై దాడి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 21. నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ,I.P.S. ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది ...

24 గంటల్లోనే దారి దోపిడీ కేసును ఛేదించిన రూరల్ ఎస్సై ఆరిఫ్.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 21. ఫిబ్రవరి 19 న అర్ధరాత్రి కొత్త పేట్ గ్రామ శివారులో దారిదోపిడీకి పాల్పడిన ముగ్గురు బిహర్ హమాలీలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ...

రైలులో యువతి గొలుసు చోరీ 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 17. రైలులో ప్రయాణిస్తున్నా యువతి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణకు గురైనట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. ...

అనూష ను హత్య చేసిన వినోద్ ను కఠినంగా శిక్షించాలి తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరూం చైర్మన్ ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్…

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఆదివారం ఫిబ్రవరి 16. బీసీ ల ముదిరాజ్ ఆడబిడ్డ అయినటువంటి దర్పల్లి మండల కేంద్రానికి చెందిన అనూష హత్యను తీవ్రంగా ఖండిస్తూ హత్య చేసిన ...

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ట్రాఫిక్ ACP

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13. నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో గురువారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఏసిపి నారాయణ మాట్లాడుతూ… ...

స్కూల్ ఆటో బోల్తా ఇద్దరు విద్యార్థులకు గాయాలు.

నిజామాబాద్  ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి13. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థుల ఆటోలో బోల్తా పడింది. ఈ ఘటన నగరంలోని సుభాష్ నగర్ లో జరిగింది.వివరాల్లోకి వెళ్ళితే.. నగరంలోని ...

చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్ నీ పరామర్శించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13. చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్  పై ఇటీవల దాడి ఘటన జరగడంతో గురువారం నాడు బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ...

నగరంలో తొమిదిన్నర తులాల బంగారం చోరీ.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13. నిజామాబాదులో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సౌత్ సీఐ సురేష్ తెలిపారు. అర్సపల్లి లో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా షేక్ ...

ఎన్నికల నియమావళీ ప్రకారం విధులు నిర్వహించలి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 11.  అధికారులకు దిశా _ “నిర్దేశం” చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తిగా ఎన్నికల ...

error: Content is protected !!