
MOHAMMAD ABDUL MUQEEM
జిల్లా పాలనాధికారిని కలిసిన ట్రైనీ కలెక్టర్
నిజామాబాద్ జై భారత్ జూన్ 23: నిజామాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ గా విచ్చేసిన 2024 బ్యాచ్ ఐ.ఏ.ఎస్ అధికారిణి కరోలిన్ చింగ్తియాన్ మావీ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా ...
నగరంలోనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు;మహేష్ గౌడ్,షబ్బీర్ అలీ.
నిజామాబాద్ జై భారత్ జూన్ 22: నిజామాబాద్ జర్నలిస్టులకు నగరంలో నివాస యోగ్యం కలిగిన స్థలాలు నూటికి నూరు శాతం ఇస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ...
అనారోగ్య బాధితులకు రూ.5.79 లక్షల సి ఏం రిలీఫ్ చెక్కుల పంపిణీ
నందిపేట్ జై భారత్ జూన్ 22: (షేక్ గౌస్) నందిపేట్ మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న 11 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూ.5.79 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో ...
13 మంది VDC సభ్యులందరికీ 5 సంవత్సరాలు జైలు శిక్ష
నిజామాబాద్ జై భారత్ జూన్ 17: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ చార్జి తీసుకున్న తర్వాత గ్రామ అభివృద్ధి కమిటీలపై కఠినంగా VDC మీద కఠినంగా వ్యవహరిస్తామని ముందే హెచ్చరించడం ...
వృద్ధ ఫిర్యాదు రాలు పట్ల హుటాహుటిన స్పందించిన పోలీసు కమిషనర్
నిజామాబాద్ జై భారత్ జూన్ 17:నేడు పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయానికి వృద్ధురాలు తన గోడు వినిపించుకోవడానికి పోలీస్ క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది.క్యాంపు కార్యాలయానికి వస్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి ...
రెంజల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
రేంజల్ జై భారత్ జూన్ 17: నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ రెంజల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ ...
రేవంత్ రెడ్డి నేతృత్వంలో “రైతు నేస్తం
ఆర్మూర్ జై భారత్ జూన్ 17: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన “రైతు నేస్తం – రైతులతో ముఖాముఖి” కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ ...
నందిపేట్ లో రైతు నేస్తం కార్యక్రమం
నందిపేట్ జై భారత్ జోన్ 16: ( షేక్ గౌస్) ఈ రోజు నందిపేట్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న రైతులు మరియు వ్యవసాయ అధికారులు ...
ప్రజావాణికి 123 ఫిర్యాదులు-అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్
నిజామాబాద్ జై భారత్ జూన్ 16 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ...
కేటీఆర్పై కేసు అంటే – ప్రశ్నించే గొంతు పై కత్తి: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
హైదరాబాద్ జై భారత్ జూన్ 16: తెలంగాణలో ప్రజల తరఫున మాట్లాడే నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి ...