
MOHAMMAD ABDUL MUQEEM
ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు అడిగితే కాంగ్రెస్ నుంచి బహిష్కరణ– షబ్బీర్ అలీ
నిజామాబాద్ జై భారత్ జూన్ 30: (షేక్ గౌస్) ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుల వద్ద కాంగ్రెస్ నాయకులు లేదా కమిటీ సభ్యులు ఎవరు డబ్బులు అడిగినా, వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ...
పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోళ్ళు కార్యాక్రమం
నిజామాబాద్ జై భారత్ జూన్ 30 : ముగ్పాల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా 34 సంవత్సరాలు సర్వీస్ చేసిన కే.పోచయ్య కు సోమవారం పదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ ...
మూడు సార్లు ప్రారంభోత్సవాలు… రైతులకు లాభం ఏంటి?-బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తీవ్ర విమర్శ
నిజామాబాద్ జై భారత్ జూన్ 30: నిజామాబాద్ ప్రతినిధి: ఒకే పసుపు బోర్డు కోసం మూడు సార్లు ప్రారంభోత్సవాలు చేస్తూ, నిజామాబాద్లో నేమ్ప్లేట్ పెట్టి, అసలు కార్యాలయం మాత్రం డిల్లీలో నడిపిస్తూ కేంద్రం మళ్లీ ...
రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టివేత
నిజామాబాద్ జై భారత్ జూన్ 26 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, IPS ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య ...
నగరంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాలు
నిజామాబాద్ జై భారత్ జూన్ 26 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, IPS. మాట్లాడుతూ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా నిజామాబాదు విద్యార్థిని విద్యార్థులకు, ప్రజలకు యువకులకు అవగాహన ...
నగరంలో ఇందిరమ్మ ఇండ్ల కు శ్రీకారం
నిజామాబాద్ జై భారత్ జూన్ 26: నిజామాబాద్ నగరంలో గురువారం చంద్రశేఖర్ కాలనీలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ నూరుద్దీన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల కు ముగ్గు వేయడం జరిగింది. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల ...
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి – జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్ జై భారత్ జూన్ 23: (షేక్ గౌస్) ప్రజా సమస్యలను దగ్గరనుండి తెలుసుకుని, వాటికి వేగంగా పరిష్కారం చూపడమే ప్రజావాణి కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. దూర ...
భీమ్ ఆర్మీ జిల్లా నాయకులకు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) తరఫున ఘన సన్మానం
నిజామాబాద్ జై భారత్ జూన్ 23: (షేక్ గౌస్) భీమ్ ఆర్మీ నూతన జిల్లా కార్యవర్గానికి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ), నిజామాబాద్ శాఖ తరపున సోమవారం ఘనంగా సన్మానం నిర్వహించారు. ...
పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ టీం మెరుపు దాడి –పోలీస్ కమీషనర్ వెల్లడి
నిజామాబాద్ జై భారత్ జూన్ 23 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, IPS ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ...
ప్రజావాణి నిర్వహించిన పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య
నిజామాబాద్ జై భారత్ జూన్ 23: ఈ రోజు నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను చట్టప్రకారం ...