
MOHAMMAD ABDUL MUQEEM
ప్రజావాణి కార్యక్రమంలో 27 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమీషనర్
నిజామాబాద్ జై భారత్ జూలై 7: సోమవారం నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమీషనర్. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా ...
CCRB సెక్షన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్
నిజామాబాద్ జై భారత్ జూలై 7:సోమవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ పోలీస్ కార్యాలయంలోని CCRB సెక్షన్ ను పర్యవేక్షించడం జరిగింది.సమీక్షలో భాగంగా , కమిషనర్ అఫ్ పోలీస్ ...
మహిళా పోలీస్ సిబ్బందికి స్కిల్స్ డెవలప్మెంట్
నిజామాబాద్ జై భారత్ జూలై 7: ప్రస్తుత సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై మరియు ధర్నా లు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమములు , భవిష్యత్తు లో వచ్చే ఎన్నికలను ...
ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మార్పీఎస్ కీలక పాత్ర- మైలారం బాలు
ఆర్మూర్ జై భారత్ జూలై 7: ( షేక్ గౌస్ ) మాదిగల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు, ...
నిజామాబాద్ లో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్.రోడ్ల పై ఉన్న వస్తువులను తొలగించిన ట్రాఫిక్ అధికారులు.
నిజామాబాద్ జై భారత్ జూలై 3: నిజామాబాద్ పట్టణంలో రోడ్లపై ఏర్పడుతున్న అడ్డంకులు తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.గురువారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలీ, సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ...
లక్కంపల్లి సెజ్… పరిశ్రమల బదులు “,లీజ్” దందా.
ఉపాధి ఆశ తో భూములు ఇచ్చిన … రైతుల కండ్ల లో కన్నీళ్లు…ఉద్యోగాలు లేక గల్ఫ్ బాట పడుతున్న యువత . నందిపేట్ జై భారత్ జూలై 3: (షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లా ...
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 11 మందికి జైలు శిక్ష.
నిజామాబాద్ జై భారత్ జూలై 1: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనా దారులు మద్యం త్రాగి వాహనాలు ...
ఏపీజే కలాం ను ఆదర్శంగా తీసుకొని దేశసేవకు సిద్ధపడాలి– ఈరవర్తి రాజశేఖర్.
టాప్ మెరిట్ విద్యార్థులకు జమాత్ ఏ ఇస్లామీ హింద్ తరపున అవార్డుల ప్రదానం. ఆర్మూర్ జై భారత్ జూలై 1: (షేక్ గౌస్) ‘‘ప్రతి విద్యార్థి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితాన్ని ...
ఆర్మూర్ ట్రెజరీ ఏ.టి.ఓ.గా ముహమ్మద్ తాజొద్దీన్ బాధ్యతలు స్వీకరణ
ఆర్మూర్ జై భారత్ జూలై 1: (షేక్ గౌస్) ఆర్మూర్ సబ్ డివిజన్ ట్రెజరీ కార్యాలయంలో ముహమ్మద్ తాజొద్దీన్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ (ఏ.టి.ఓ.)గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ...
RTC సేవలకు గౌరవం — ముగ్గురు ఉద్యోగులకు ఘన సన్మానం
నిజామాబాద్ జై భారత్ జూన్ 30 : (షేక్ గౌస్) నిజామాబాద్ RTC డిపోలో సుదీర్ఘకాలం సేవలందించిన ముగ్గురు ఉద్యోగులు — మొహమ్మద్ నసీరుద్దీన్, ఎన్. లక్ష్మణ్ గౌడ్, టీ. నాగేశ్వర్లు సోమవారం ...