ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్న స్నేహితులు

నిజామాబాద్ జై భారత్ జూన్:1 సెయింట్ జాన్స్ హై స్కూల్ 1991-1992 పదవ తరగతి విద్యార్థులు 33 సంవత్సరాల తర్వాత స్నేహితులు వారి కుటుంబంతో కలిసి తమ పదవ తరగతి తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా ఈ సందర్భంగా ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మాట్లాడుతూ 33 సంవత్సరాల తర్వాత కూడా స్కూలు లేనప్పటికీ పూర్వ విద్యార్థులు వారిని గుర్తించి సన్మానించినందుకు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం నిజామాబాద్ లోని పటేల్స్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!